పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/165

ఈ పుటను అచ్చుదిద్దలేదు

158 ఆ 0 ధ్ర కవి త 0 0 గి ణా ΙΧ అపు దిXజ:గn లు EJ ÇD రాయలయాస్థానములో దిగ్గజములవలె నెనమnడు కవులుం డెడివారని (పతీతికలదు. ఈయష్టదిగ్గజములకుగా గడపమండలములోని తిప్పలూరు అనుగ్రామమును సర్వాగాహారముగా చేసి రాయలు దానమిచ్చెనని యొక శాసనము వలనఁ దెలియుచున్నది ఈ దాన మొప్ప డిచ్చెనో, ఆదానపరిగహీత లగు న్నెనమండుగురు కవులెవరో తెలి యదు, ఈ సందర్భమున రాయలు వాయించిన శాసనములభింపలేదు ఆగామమున దొమ్మరిపన్ను వూపు చేయుచు నితరులు వ్రాయించిన శాసనమును బట్టి యీ విషయము తెలియవచ్చినది. ఈయష్టదిగ్గజము లను ప)ఖ్యాతి గాంచిన వా రాంధకవులని చరిత్రకారుల యభిపాయము. ఈతని రూస్థానమునందు అష్టదిగ్గజములను పేరిట నెనమnడు) తెలుఁగు కవులుండిర నిన మూట పరంపరగా వచ్చుచున్నది. అల్లసాని పెద్దన్న ඝ ෆයිෂි Aمدة يع ధూర్జటి, మాదయ్యగారిమల్లన్న అయ్యల రాజు రామభదుఁడు, పింగళ సూరన్న, రావు రాజభూషణఁడు 「弱点rs@ కామకృష్ణుఁడు అనెడి యొనవుండును అష్టదిగ్గజములని వాడు క Šejč3. 9. ఇందు మొదటి నలుగురును రామకృష్ణుడు ను శీకృష్ణరాయల "కాలములోని వారు, ఆతని యాస్థానమునఁ గవులుగా నున్నట్లు నిదర్శ నము లున్నవి. కాని తక్కి-న ముగ్గురును అష్టదిగ్గజములోని వారు కారని నాయభిప్రాయము. వారినిగూర్చి ఆయూకవుల చరిత్రుముల యందు వ్రాయదలచితిని. అష్టదిగ్గజములని ప్రఖ్యాతిగాంచిన వారి గ్ర*c బై నవ్రాసిన మైదుగురునుగాక తక్కి-నవారు సంస్క-ృత కర్ణాటక కవులై యుందు o A. R. 282 of 1937–38. 320 మహమ్మదీయ మహాయుగము పుట نگاس