పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/159

ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 ఆ O ధ్ర క వి త ర 0 గి శి ర్లుడవని సందేహింపవలదు. నా యనుగహమున నీకు విజయము కాఁ N X లకు ? ఆుని యూనతిచ్చెను. స్వామి యాజ్ఞను శిరి నా" వహించి విష్ణు చితుడు పాంగ్వుని సభకేఁగి వాదమున య న్యామతి ఖండన మొనర్చి to విశిష్టాద్వైత వుతమును స్థాపించెను ఈ విషయ మిరాక్రింది పద్యము سسات (كي వలనఁ దెలియును. ‘ਕ੍ਰ`, విద్వద్వందితుఁ డౌతఁ డిట్లు సుఖసంవిత్త్వబోబై కచుం చుద్వైపాయన సూత్ర సచ్ఛుతుల |్చన్దు న్ము న్నిరూపించి పై దద్విష్ణుత్వము దాని కన్యది విష ద్వ్యావర్తనంబు న్విశి స్టాద్వైతంబును దేటగాఁ దెలుప మాటాడె న్బవూణంబులన్. మతములలోకెల్ల విశిష్టాద్వైత మే శేప్టమని పాండ్యరాజ హృదయమున నెలకొనుటకై విష్ణుచిత్తుఁడు ఖాండిక్య కేళిధ్వజసం వా దము ను బాహరణముగా రాజునకు c దెలిపెను, ఖాండ్యికేశిధ్వజులు మిధిలానగర రాజగు నిమివంశములోని వారు. అన్నదమ్ముల బిడ్డలు వారిద్దరును రాజ్యకాంతలో ననుదినమును లోరాడు చుండెడి వారు , ఆరణములో గేశిద్వజుఁడు జయ మొంది రాజ్యమంతయు నాక్రమించు కొనియెను. ఖాండిక్యుఁ డరణ్యవాసము సేయుచుండెను. కేశిధ్వ జుఁడు యోవదాజ్యమును గైకొనియు, జ్ఞానియై, ధర్మము కొTఆకుఁ బరిపాలన మొనర్చుచు భోగములయం దాస విడిచి పదపతస్థజల బిందువు వలె నటించుచుండెను. ఆతఁ డొకప్పడు జన్నమొకటి చేయ సంకల్పించి, యందుకొఱ కొక థేనువును దెచ్చియుండ దాని నొక వ్యాఘము చంపివైచెను. యజ్ఞపశువును 7గా పొడఁ జాలసందులకుఁ బాయశ్చిత్త మేమని పండితులను బశ్నింప నా పాయశ్చిత్తమును నిర్ణయించుటకు ఖాండిక్యుఁడు దక్క మఱియొకరు సమస్థలు す・ö窓} "వారు ప)త్యుత్తరమిచ్చిరి. భాండిక్యుని కొఱకుఁ గేశిధ్వజుఁ డరణ్య మున కేఁగ నరణ్యమే శరణ్యముగా నున్నను దనను సాధించుటకై వచ్చుచున్నాడని ఖాండిక్యుఁ డు సు నతనిమంతులను "మొదట నను