పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/130

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 123 దుషాహా కుమారులను మువ్వురిని బీడరునందుఁ జెఆయందుంచి తాను స్వతంతుఁడై రాజ్యముచేయుచుండెననియఁ జెప్పచున్నారు. VII (7) బె డ o ద * ట వి జ య ము కృష్ణరాయలు, ఇస్మాయిలును జయించిన పిమ్మట బీడరుపై £o - سسه వెడలి బరీదును జయించి యటc జెఱ లోను స్న మహమ్మదు షాహా కుమారులను విడిపించి యందుఁ బెద్దవానిని సింహాసనాసీనుంజేసెనని న్యూనిజు వాసియుండెను బీడరు "కా కాలమున బెడందకోట” యసి పేరు. బెడంద కోటను రాయలు జయించినట్లు రెండు చాటువులు తెల్పుచున్న వి. అలసాని పెద్దన 8 ----س సమురక్షోణిని గృష్ణరాయలభుజాశా తాసి చేఁబడ్డ దు ద్దమదోర్టండ బెడందకోట యవన వాతంబుసప్తాశ్వమా ర్గమునం గాrంచి శ్చాూసపs* హరిహరంగా ఖూబుఘాrడాకితే తుముకీ బాయిల బాయి దే ములకి యందుర్మింటికిం బోవుచున్?? ఒక అజాత కవి : గవకుల్ బల్లిదమయ్యె ఢిల్లికిని వుక్కా-కోట మేలయ్యె మం డువకున్ గొత్తగ క్రొత్తడంబు లమరెన్ బో లేరు చందేరులన్ దవసం బెక్కె- బెడందకోటపురకాంతాగర్భనిర్భేదన పవణం బైన భవత్ర్పయాణ జయ వార్తన్ గృష్ణరాయాధి :ליכאיל బెడందకోటప్రస్తావము, మును చరిత', ఆముక్తమాల్యదలలో లేక కేవలచాటువులలో నుండుటంబట్టి మూడవ రాయచూరుయుద్ధా నంతర మేక ధాటిని బీడరు వజకు దండయాతసాగించి, యమినారు బరీ దును జయించి, యూకోటలో బందీలుగా నున్న మహమ్మదుషాహా కుమారులను వీడిపించి, యpదొకని నాసింహాసన మెక్కి-ంచి రాయలు