పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/121

ఈ పుటను అచ్చుదిద్దలేదు

114 • о ф) s ә ә р о л & మునుగొండ మరుసయ్యనిగ్వహించినట్లును స్పష్టమగుచున్న ది, ఈ రెండు కార్యములను సింహళీ చలమ వఱకు వచ్చిన మూcడవ దండయాత్రలో జరిగి ఇవి కావు శికూర్మము ను జగన్నాథమును సి.హాచలమున కుత్త రము న విశేష దూరములో నున్నవి. జగన్నాథము కటకమున ను నాతి దూర నునం దున్నది, కావున రాయలు నాల్లన దండ యాత్రలో కుకము నకు వెళ్ళెననుట ుశ్చయము, కటకపు గాల్చె, వడ్డాది మసి యొనర్చె” అు మనుచరిత వాక్య యిటు హక సీ విషలను మును ధువ పర్చుచున్న వి కటముపై దండయాత) యెప్పడు జరిపెను ? అనువిషయ గును గూర్చి యూలోచింపవలసియున్నది. పైని వాసిన కొnడము సయ్య థౌ సనము, ఈశ్వరసంవత్సర మార్గశిర బ 3 () డిశంబు ౧౧ 2) నాఁడు వాయించినది కావున నంతకు పూర్వమును, 器boさ* öeo పథము "ఢాసన మునకుఁ బిగ్మట ను (9F వూర్చి ౧౧=) కటకి ము నక రాయలేఁగె ననియు న ప్పడే ※●oxすぎ సంపూర్ణవిజయమును, గజపతితో మైతి) వాటిల్లుటయు, రాయలు గజపతి కల్లుఁడ గుటయు సంఘటిల్లెననియు నిశ్చయింపఁ దగియున్నది. గు^టూరు వుండల వుగాగలి కొమ్మూుగా నమున రాయల సేవకుఁడగు లక్ష్మీకాంత రుసు ధాతసంవP్సగ ఫాల్గుణ (్స > గురు వా రము (౧.9 మార్చి ౧౧ 2) నాఁడు వాయించిన శాసనములో రాయ xు కటకము వఱకును జయించినట్లు వాయఁ బడియున్నది. f ఈ శాసనము యొక్క పూర్తిపాఠము నాకు లభింప లేదు. ෆුරක්ෂිණ්ෆ గతులను గూర్చి పూ_ర్తి పాఠము లభించిన పిమ్మటం జర్చింపవలసి గనున్నది. దీనినిబట్టి రాయలు కటకమునకు ధాతసంగ ఫాల్గుణ ు X గురు వారమునకుఁ బూర్వమే వెళ్ళి యుండవలయును ధాత సం|| చై తి) బ ౧.9 నాఁడు సింహాచలమునంగుండి శాసనము వాయించి, f A R 824 of 1922