| ధూపంబు లర్పింప దీపంబు ముట్టింప | |
గీ. | బహువిధ[2]స్తుతులు పఠియింపంగ వినియుఁ | 42 |
వ. | వేదసారంబున శివునిం బూజింపుచు శివరాత్రివ్రతంబు చేసి (బ్రహ్మ) బ్రహ్మత్వంబు నొందె. విద్యాసారంబున శివునిం బూజింపుచు శివరాత్రివ్రతంబు చేసి వసురుద్రాదిత్యులు దేవత్వంబు గైకొనిరి. రాజసూయసహస్రంబును నశ్వమేధాయుతంబును గపిలధేనుకోటిదానంబును బుణ్యక్షేత్రనివాసంబును దీర్థావగాహంబును నొనర్చిన ఫలంబు కోటిగుణితంబై సుకుమారునకు సిద్ధించె. ఇతండు సర్వతపస్వులకును నిఖిలపుణ్యవంతులకును సకలభాగ్యాధికుండు. వణిక్పథంబునఁ గల్పాంతపర్యంతం బనేకభోగం(బు ల)నుభవించి కాలాంతరంబున దధీచుండనం (బరఁగు) మాహేశ్వ[రుండై] భూమియందు జన్మింపఁగలఁడు. ఇట్టిది శివ[రాత్రి]పుణ్యవ్రత మాహాత్మ్యంబు. | 43 |
గీ. | అనిన విని యంతకుండు పురాంతకునకు | 44 |
వ. | పుణ్యశివరాత్రివ్రతంబు చేయఁబూని యభవుతో “దేవా నీ భక్తులు మాననీయులు; వారి లక్షణంబులు నాకుఁ దెలియవలయు నానతి” మ్మనుటయుఁ బ్రసన్నహృదయుండై పరమేశ్వరుండు. | 45 |
సీ. | అఖిలాంగకముల భస్మాలేప మొనరించు | |
గీ. | 46 |
వ. | అనిన విని ప్రీతిచేతస్కుఁడై యముఁడు మాహేశ్వరుండును, దక్షిణామూర్తియు, మృగాంకధరుండును, నీలకంఠుఁడును నగు | |