229
విక్రమార్కచరిత్రము
| దనువునఁ ద్రాణ దెచ్చుకొని, దైవకృతంబులు మానవంచు గ్ర | 126 |
వ. | సర్వసన్నాహంబును మెఱయఁ గాళికానికేతనంబునకుం జని, యమ్మహాశక్తికి దండప్రణామం బాచరించి వెడలి, తదాలయపురోభాగంబున ఘతప్లుతమలయజాగురురక్తచందనదేవదారుపూరితంబును, ననలోపేతంబుసు గర్పూరాదిసుగంధబంధురంబును నైన యగ్నికుండంబునకుఁ బ్రదక్షిణప్రణామంబు లాచరించి ప్రవేశించునప్పుడు, జన్మజన్మంబునందును హేమాంగదమహీపతియే నాకుం బతి గావలయునని కుండమధ్యంబునం బడుటయు, నటమున్న తదాలోకనకుతూహలాంగదుండయ్యును నయ్యబల నిరీక్షింప మఱచి, విలాసవతీమధురసల్లాపాయత్తచిత్తుండైన హేమాంగదుండు విని, తలంచికొని యదరిపడి తన్నుఁదాన నిందించుకొనుచు, విలాసతీకరకీలితం బైనకేలు తిగుచుకొని. | 127 |
క. | నానేరమివలన బయో | 128 |
క. | చేసిన, విలాసవతి తన | 129 |
క. | అవ్వారాంగన బానిస | 130 |
వ. | అంత నమ్మహాకాళి యెల్లవారును వినుచుండ. | 131 |