222
విక్రమార్కచరిత్రము
| దూరాపాతనాద్యనేకధనుర్విద్యాకౌశలంబులు మెఱయుచుఁ బెద్దయుం బ్రొద్దు మహాయుద్ధంబు సేయుచున్న సమయంబునఁ, గామమంజరి నితిధ్వజునిరథరథ్యసారథుల లీలవోలె నాభీలభల్లంబులు పె ల్లేసి పొడిచేసి పేర్చిన, నతండు విరథుండయ్యును బొలిపోవనిబలిమి నతినిశితవిశిఖంబులు వఱపిన, నత్తన్వి కుముదలోచన యయ్యును గోపావేశంబున నరుణాబ్జపత్త్రనేత్రయై యతనికోదండంబు తుండంబులు చేసి మఱియును. | 88 |
తే. | ఎత్తనెత్తంగఁ జాపంబు లెన్నియేనిఁ | 89 |
వ. | ఇవ్విధంబున. | 90 |
క. | ఆహవమునఁ దరుణీమణి | 91 |
వ. | ఇట్లు వికలసకలాయుధుండై సేనానాయకుండు. | 92 |
క. | కనుకనిఁ బఱచిన, నాతని | 93 |
ఉ. | అంతట మేలుకాంచి వికచాబ్జముఖిం దురగంబు గానమిం | 94 |