142
విక్రమార్కచరిత్రము
తే. | నుచితకాలజ్ఞుఁడగుభట్టి యొజ్జ గాఁగఁ | 127 |
వ. | అప్పుడు తదీయమహనీయపరాక్రమప్రభావంబునకు హర్షించి, శతమఖప్రముఖబర్హిర్ముఖు లతనిపై దివ్యప్రసూనవర్షంబులు గురియించి, తమలో నిట్లనిరి. | 128 |
సీ. | పాథోనిధానంబు బాణాగ్రమున నిల్పి | |
తే. | జిత్రకోదండవిద్యావిశేషసహజ | 129 |
వ. | అని యనేకప్రకారంబులఁ బ్రశంసించుచు నిజనివాసంబులకుం జనిరి. తదనంతరంబ పటుపటహభేరీమృదంగాదిమంగళతూర్యనిస్వనంబులును. బాఠకపఠనరవంబులును, మాగధగీతికానినదంబులును, వందిసంకీర్తనస్వనంబును, సముద్భటసుభటవీరాలాపకలకలంబును నభంబు నైసర్గికగుణంబు నాపాదింపఁ, ద్రిభువనభవనమోహనాకారరేఖారమానందనుం డైనరాగమంజరీనందనుండు, నిజసౌందర్యసందర్శనాలోల లోలలోచనాలోచనకువలయితగవాక్షలక్షితప్రాసాదశోభాకరంబైన విదర్భానగరంబు ప్రవేశించి, ప్రాగ్ద్వారవేదికానివేశితసముదీర్ణపూర్ణకుంభంబును, రంభాస్తంభసంభావనానందనందనమాలికావిలసనంబును. భూసురాశీర్వాద మేదురంబును, | |