110
విక్రమార్క చరిత్రము
వ. | అంత. | 105 |
సీ. | సకలలోకంబులుఁ జక్రవాకంబులు | |
ఆ. | విమలతారకములు వివిధకోరకములు | 106 |
భల్లుకము శాపమున రాజకుమారునకు మతిభ్రమ కలుగుట
వ. | అట్టియెడ నన్నరేంద్రనందనుఁడు మున్నుగా ఋక్షంబు వృక్షంబు డిగ్గి, వానిచేసిన యపకారంబునకుఁ దగినశాపం బొసంగి, యివ్వనాంతరంబున నిరంతరంబును 'ససేమిరా' రావముఖరముఖుండ పై పరిభ్రమించుచుండునది, యెన్నండే నెవ్వఁడే నేతద్వృత్తాంతంబు బహిర్భావాయత్తంబు గావించు, నప్పుడ విగతశాపుండవై యెప్పటియట్ల సుస్థిరత్వంబున వర్తింపఁగలవాఁడ, వని వరం బిచ్చి భల్లుకంబు చనియె. తదనంతరంబ విపినాంతరంబున నక్కుమారుఁడు ప్రభూతశాపవికారుండై పరిభ్రమించుచుండె; నట రాకుమారుని యశ్వరత్నంబు పల్యాణంబుతోడన పఱతెంచినం జూచి పౌరజనం బచ్చెరువడి, యేకతంబున నిది యేకతంబున వచ్చెనో? నిన్న విజయపాలుఁడు వేఁట వెడలినప్పు డనేకదుర్నిమిత్తంబులు దోఁచెఁ, దన్నిమిత్తంబున నిట్లయ్యె నింక నెట్లయ్యెడునో, యని దిగులుమిగులం జని నందభూమీశ్వరనకుం దగుతెఱంగున నత్తెఱం గెఱింగించిన, నతండు ధైర్యంబు వెల్లగిల్ల నుల్లంబు దల్లడిల్లి, గుమారాన్వేషతత్పరుండై వాహనారోహణంబు చేసి, సముత్సాహసన్నాహవాహినీసమేతుండై పురంబు నిర్గమించి, నిసర్గధౌర్త్యమృగవర్గనిరర్గళస్వన | |