పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/88

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనెక కర్తృత్వ వికాక కణము. యెడల సందున్న వ్యాసవృత్తాంతశ్లోకములు వ్యాస సుహ్వయే రచించె నను టయు, నవి పరు లుప దేశింపను ముటయు నసంశన మని ప్రతి వారు లా వేపింతురు కాయలు, ముగ్గురు కర్తలను కల్పించిన ప్రతి వాములైనను వ్యాసవృత్తాం తశ్లోకములు వైశంపాయనకృతము లనియు, వైశంపాయనవృత్తాంత శ్లోకములు సౌతికృతము లనియు, చెప్పగలుగుచుగు కొని సౌతివృ త్తాంతశ్లోకముల మాట నేమని చెచ్చగలను? మ, భా. చ. కారులు వా హోయుటలో- stom “ఉపరిచర నుండి ప్రారంభింపబడినది. వ్యాసభారత మగును, జానికే జయ మని పేరు. అది రూ విషర్వమునందు 68వ అధ్యాయ మునుండి దూరంభ మగుచున్నది. వ్యాసుడు గంథరచనకు ముందు తన వృత్తాంతము జెప్పుకొనుట యుక్తమై యున్నది, గాన వ్యాసుడు శన మాతామహు డగు నుపరిచరవసువు గాధనే మూగంభించి చెప్పి యున్నాడు " (పురి) అని వెల్లడించినారుకనుక వ్యాసు డచ్చట తనవృత్తాంతమును పరు లుప దేశించినట్లే చెప్పుకో సెనో నుజియొక విధముగా జెప్పుకొనెనో చూతము... వైశంపాయన ఉవాచ-(అ, 63) “రాజో పరిచారో నామ ధర్మనిత్యో మహామతిః | జబ్రేచ యమునా ద్వీస పారాశర్య సృవీర్యవాణా | మనుజ్ఞష్య తన స్యేవ మనో దధే | స్మృతో ఒహు దర్శయిష్యామి కృష్ణ్య ష్పతి చ సోజవీత్ ! వివ్భాస వేదా? యస్మా కృ తస్మా ద్వ్యాస ఇతి స్మృతః | సమాతర