పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/101

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారత తత్త్వకథనము : | రాజన్ ! పరీత కాలా స్తే పుతా శ్చాన్మొచ పార్ణవాః ! తే హింసంతీవ సంగాను సమాసా ద్యేత చేతరమ్ | 'శ్రేషు కాలషకీ శేషు వినశ్య త్స్వేవ భారత ! కాలపర్యాయ మాజ్ఞాయ మాస్మ శోకే మనః కృథాః ! యది చేచ్ఛసి సం గ్రామం దష్టు మేనం విశాలపతే! చక్షుర్ద దాని తే పుత! యుద్ధ మేత న్ని శామయ !! ధృత రాష్ట్ర - న రోచయే జ్ఞాతివధం దష్టుం బ్రహ్మర్షి సత్తమ ! యుద్ధ త్త్వశేషేణ శృణుయాం తవ తేజసా || తస్కి న్ననిచ్ఛతి దృష్టం సంగామం శోతు మిచ్ఛతి వరాణా మీశ్వరో వ్యాస స్సంజయాయ వరం దదౌ | వష తే సంజయో రాజు! యుద్ధ మేత ద్వదిష్యతి | మతస్య సర్వం సంగా మే న పక్షం భవిష్యతి | అహం తు కీర్తి, మే తేషాం కురూణాం భరతర్షభ ! పాండవానాగచ సర్వేషాం ప్రథయిష్యామి మాశుచః శ్రీ మేత న్నర వ్యాఘ! నాభిశోచతు న చైవ శిక్యం సంయంతుం యతో ధర్మ స్తతో జయః ! అనగా భూతభవిష్యద్వర్త మానవృత్తాంతాభిజ్ఞుడైన వ్యాసమ హర్షి - దుర్యోధనాదుల అవినీతిని గూర్చి శోకించుచున్న ధృతరాష్ట్రు? సకు దర్శన మిచ్చి 'నీ పుత్రులు, ఇతరులు అన్యో వ్యము కొందురు. నీవు దుఃఖంపకుము. నీకు యుద్ధముజూడ సంకల్ప మున్న యెడల దృష్టి నిచ్చెదను చూడు' మనగా ధృతరాష్ట్రుడు వారి హిస నే చూడజాలను. నీయనుగహముచే యుద్ధవృత్తాంతము సాకల్యము ' గావింతునని చెప్పగా మహర్షి సంజయునకు నర మిచ్చి యుద్ధములో బా హింసించు