పుట:మధుర గీతికలు.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vI

రాజమండ్రితో నాళం వారి శతజయంతి సన్మాన సంఘం వారు, గౌతమీ గ్రంథాలయంవారు 1981 జనవరిలో విడివిడిగా జయంతి ఉత్స వాలను నిర్వహించటం జరిగింది.

ఈ వ్యాస రచయిత దృష్టికిరాని శతజయంతి ఉత్సవ సభలుకూడా మరికొన్ని ప్రాంతాలలో జరిగిఉండవచ్చును.

వినుకొండలో యువసాహితీ వికాస వేదికలో

శ్రీ ముప్పాళ్ల మదుసూదనరావు వీరి చిత్రపటాన్ని ఆవిష్కరించి కార్యదర్శి కమలారామ్‌గారికి అందిస్తున్నారు. వేదికపై శ్రీమతి లక్ష్మికాం తమ్మగారు, నాటి ప్రధానవక్త చిటిప్రోలు సుబ్బారావు, సభాధ్యక్షులు బెల్లకొండ సూర్యప్రకాశరావుగార లున్నారు.