‘వార లిరువురు మృతినొంది స్వర్గమునకు నేగినా' రని నొక్కి నే నెంత సేపు నుడివినను గాని, తనపట్టు విడువ కామె పాడుచుండెను 'మేమంద ఱేడుగురము.'