పుట:మధుర గీతికలు.pdf/339

ఈ పుట ఆమోదించబడ్డది



‘వార లిరువురు మృతినొంది స్వర్గమునకు
నేగినా' రని నొక్కి నే నెంత సేపు
నుడివినను గాని, తనపట్టు విడువ కామె
పాడుచుండెను 'మేమంద ఱేడుగురము.'