నందిమల్లయ చెల్లెలు — అమ్మలాంబ ఘంటసింగయ తల్లి యగుటచేత, నందిమల్లయకు ఘంటసింగయ మేనల్లుడు.
పారిజాతపహరణమును రచించిన నంది తిమ్మన తను మలయమారుతకవీంద్రునకు అనగా ఘంట సింగయ్యకు మేనల్లుడనని యిట్లు చెప్పుకొన్నాడు.
సీ. | కౌశికగోత్ర విఖ్యాతుఁ డాపస్తంబ | |
గీ. | తిమ్మయార్యుండు శివపరాధీనమతి య | (5-108) |
పైపద్యమున నందితిమ్మన ఘంటసింగయ్య మేనల్లుడని స్పష్టపడినది. నందిమల్లయ్యకు ఘంటసింగయకు - మేనల్లుడుకాగా, ఆతనిమేనల్లుడు నందితిమ్మన యని మనకు విశదమైనది. అప్పుడు సంపూర్ణవంశవృక్ష మిట్లుండును—