పుట:నీతి రత్నాకరము.pdf/83

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

80 నీతిరత్నాకరము ఆ యుత్తరక్షణమున నగరాధిపతి భరతపురము సకుఁ బరిజనులతో బయలు వెడలెను కాహళుఁ డు త్తమశిబికం గోనిపోయెను కొలఁదిమూరుతముల కాదేవాలయముకడం జేరిరి. నగ రాధిపతి యచ్చటికిం బోయి కన్నియ నాశ్వాసించి యాహా రాదుల నిచ్చితిరా యని యడిగి వేంక టేశ్వర ప్రభృ తుల మెచ్చుకొనుచు వారజ్మాలాచారమును నడపి పాతా ళుని మంచిమాటలతో నిజము పల్కుము లేనున్న నిహపన ములకుం జెడుదువని హెచ్చరించెను. తనదుష్ప్రయత్నము దైవవశమునం దాఱుమాఱగుటకుం జింతిల్లి నిజము చెప్ప కున్న మఱింత యాగ్రహ మాయధి కారికిం గల్గునని యూ హించి బుద్ధి లేక యిట్లు చేసితినని తన ప్రయత్న మెల్ల నెఱింగిం చెను కుంతలుఁడు తనయవివేకము నొప్పుకొనియెను. బంధింపఁ బడిన యా యిరువురు వ్యాధులును దమపనియంతయుఁ దెలిసి శరణువేఁడిరి తక్కినయేడుగురను బట్టుకొన భటుల కాజ్ఞాపించిన వారు బద్దులగు నిరువురను దోడుకొనిపోయిరి, ఉత్తమ శిబిక రాఁగా 'రాధిక నం దెక్కంబంచి పరివారమును దనభటు లను గూడనిచ్చి వేంక టేశ్వరాదులను నగరమునకుఁ బోవ సెల విచ్చి యర్చకులవలన వాజూ లరూపసారాశమును దీసికొని వారిని నగరమునకు రమ్మని ముందు తెలుపుదుమని చెప్పి తనపనియంతయుఁ దీర్చుకొని భరతపురాధికారి 'కాదేవాలయమున రాత్రి యందుఁ బరీక్షించు నధికార మొసంగి విలాస ధామము నకుఁ బయన మయ్యెను.

రాధిక సిగ్గుచేఁ దల వంచుకొని దై వచేష్టితములను విచా రించుచు మానవ ప్రయత్న మల్పతరమని యూహించుచు