పంచమాశ్వాసము
311
| విశ్వేశ్వరాదేశంబున నెచ్చోటికైనను జనువారై గంగాతీరంబున విడిసిరి. కాశీశ్వరుండును నేకక్రియాఫలద్వయంబు నీఁజాలునట్టిప్రకారంబు విచారించి యటకుమున్న పెద్దకాలంబునం యవిముక్తక్షేత్రంబునందునుంబోలె నిజశిఖరదేశంబునం దా నధివసించుట ఫలంబుగాఁ గోరి తన్ను నుద్దేశించి ఘోరవీరతపంబు చేసినమందరాచలంబు కృతార్థం బగునట్లు నగ్గిరీంద్రంబునం దుండి దివోదాసు ప్రతిజ్ఞ చెల్లించువాఁడై తత్కాలసన్నిహితం బైన నానాదిగ్దేశదేవతాసమూహంబుఁ గనుంగొని యి ట్లనియె. | 275 |
ఉ. | ఓసురముఖ్యులార! కమలోద్భవుఁ డాదర మొప్పఁగా దివో | 276 |
తే. | ఆజ్ఞ వెట్టినఁ గాని రాజ్యంబు సేయ | 277 |
వ. | అని వరంబు వేఁడినఁ బితామహుండును నాయనుమతి నతని కభీప్సితార్థంబు నొసంగె నని యానతిచ్చి. | 278 |
సీ. | మహనీయరుద్రాక్షమాలికాభరణులు | |