తృతీయాశ్వాసము
145
| సుంధరాధిపతులు, జ్యోతిప్టోమాదియాగంబులు చేసినసోమయాజులుం, దులాపూరుషాదిమహాదానంబులొనర్చినదాతలు, సంగ్రామంబుల నపరాఙ్ముఖులై యక్లీబవాదులై యీల్గినవీరులు వసియింతు రని యనంతరంబ యగ్నిలోకంబున నర్చిష్మతీపురంబు చేరం గొనిపోయి శివశర్మకుఁ బుణ్యశీలసుశీలు రి ట్లనిరి. | 204 |
సీ. | అమరావతీపురం బమరవల్లభుఁ డేలు | |
తే. | యనిరి దిక్పాలపురములం దవనిసురుఁడు | 205 |
సీ. | శిఖ కర్మఠులకు నిశ్రేయసశ్రీదాత | |