అని వెంకటాద్రి సంబోధింపఁబడియున్నాఁడు. ఈతఁడు భట్టరు చిక్కాచార్యులకు శిష్యుఁడు. ఈ భట్టరు చిక్కాచార్యులకుఁ బలువు రాంధ్రకవులు శిష్యులుగా నుండిరి. చాతుర్వాటికామాహాత్మ్యము, ఆనందకాననమాహాత్మ్యము మొదలగు ప్రబంధములను రచించిన లింగమకుంట తిమ్మకవియు, తెనాలి రామకృష్ణకవియు నీతని శిష్యులే. ఈ విషయమును వారికృతులందలి పద్యములు తెల్పుచున్నవి.
క. | గురురాయపట్టభద్రుని | |
లింగమకుంట రామకవి
సీ. | శ్రీవైష్ణవహితుండఁ జిక్కయభట్టరు శిష్యుఁడ. | |
లింగమకుంట తిమ్మకవి
క. | వాక్కాంతాశ్రయభట్టరు | |
పాండురంగమాహాత్మ్యము
ఈ వెంకటాద్రినరేంద్రుఁడు కామందక సప్తమాశ్వాసారంభమున నిట్లు సంబోధితుఁడయ్యెను.
క. | శ్రీమదహోబలనృహరి | |
ఆం. కా. 7. ఆ. ప. 1.