ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/ముద్దుపళని
అనంతరాజు జన్నయకవి.
ముద్దుపళని.
ముద్దుపళని పద్యకావ్యములు చేసినస్త్రీలలో నొకతె. మొల్ల రచియించిన రామాయణముగూర్చి రెండవభాగమునందే తెలుపబడినది. మోహనాంగి యను నామె మారీచిపరిణయమును రచియించినట్లు చెప్పుటయేకాని పుస్తకము లభింపలేదు. మొదట బద్యకావ్యములను రచించినవా రిరువురును కులాంగనలు; ఈముద్దుపళని వేశ్యాంగన. ఇది రాధికాసాంత్వన మను నాలుగాశ్వసముల శృంగారప్రబంధమును పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/107
కంకటి పాపరాజు.
ఈకవి యాఱువేలనియోగిబ్రాహ్మణుడు. ఇతడు తనయుత్తరరామాయణము నం దాఱువేలవారి నిట్లు వర్ణించుచున్నాడు--