రచయిత:ఆది శంకరాచార్యులు

ఆది శంకరాచార్యులు
(788–820)
చూడండి: వికీపీడియా వ్యాసం, వ్యాఖ్యలు. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని పిలువబడే ఈ ఆచార్యులు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధములు. గొప్ప పండితులు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు.
ఆది శంకరాచార్యులు


రచనలు మార్చు