తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{తలకట్టు
| శీర్షిక = [[తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ]]
| రచయిత = [[రచయిత:ఆకురాతి గోపాలకృష్ణ]]
| అనువాదం =
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| సంవత్సరం = 2012
| వివరములు =
}}
కవిశ్రీ '''[[ఆకురాతి గోపాలకృష్ణ]] ''' ప్రఖ్యాత [[రచయిత]], [[హేతువాది]].1931 లో [[అమ్మనబ్రోలు]]లో ఆకురాతి వెంకటకృష్ణయ్య, రత్నమ్మలకు జన్మించారు.పొదలకూరు, [[రేవూరు]], [[కోవూరు]], ఏ.యస్.పేట, కలిగిరి లలో ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు.నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్థిరపడ్డారు. [[నూర్ బాషా రహంతుల్లా]] రాసిన [[తెలుగు అధికార భాష కావాలంటే]] ... ,[[తెలుగు దేవభాషే ]] పుస్తకాలలోని అభిప్రాయాలను ఆధారంగా చేసుకొని "తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ" అనే పద్యాల శతకం రాశారు . ఈ పుస్తకాన్ని 2000 ప్రతులు ముద్రించి 2012 తిరుపతి ప్రపంచతెలుగు మహాసభలలో పంచడం జరిగింది.ఈ శతకంలోని పద్యాలు పలు పత్రికలలో కూడా అచ్చయినాయి.
|