కవిశ్రీ '''ఆకురాతి గోపాలకృష్ణ''' ప్రఖ్యాత రచయిత, [[హేతువాది]].1931 లో [[అమ్మనబ్రోలు]]లో ఆకురాతి వెంకటకృష్ణయ్య, రత్నమ్మలకు జన్మించారు.పొదలకూరు, రేవూరు, కోవూరు, ఏ.యస్.పేట, కలిగిరి లలో ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు.
==రచనలు==
*నడమంత్రపు ఊహల్లో నరులు
*దేవుడెక్కడ?
*ఆకురాతి శతకం
*మన పెంపుడు శతృవులు
==తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ==
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రఖ్యాత హేతువాది, కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ గారు
"తెలుగు అధికార భాష కావాలంటే..", "తెలుగు దేవ భాషే" పుస్తకాలలోని నాఆవేదనలూ, అభ్యర్ధనలూ ఈ శతకంలో 104 పద్యాలలో కూర్చారు.ఈ శతకాన్ని రెండు వేల కాపీలు ప్రింటు చేయించి సభలో ఉచితంగా పంచాను.అన్ని పత్రికలకూ పంపాను.కాపీ రైట్లు ఏమీ లేవు కాబట్టి ఈ పద్యాలను తెలుగు మిత్రులంతా విస్తృతంగా వాడండి.వాడవాడలా వినిపించండి.సవరణలు సూచించండి.