పంచమాధ్యాయము
171
తన పితామహుఁడు కవి ప్రభుఁ డనియు, బల్లాలు మాస్థాన
కవీశ్వగల గర్వమడం చిననాడనియుడు: నాగణయడు కవీశ్వరుని
నోడించిన నాడనియును, తనతండ్రి రాజనాధ దేశీకుఁడనియును, మాతా
మహుడు డిండిమ ప్రభుఁడ నియును, విజయదిండిమము గలవాడనియును
శైవవేదాంశ పారంగతు: డనియును, తల్లి యభి రామనాయిక యనియును
మేనమామ సభాపతి భట్టా కాచార్యు డనియును, యోగానంద ప్రహ
సనమున బట్టి తెలియుచున్నది.*[1] శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు
వారి చేరచింపఁబడిన కనకాభి షేకము ఈ గ్రంధమున నిట్లు వ్రాసి యున్నారు.
"దేవరాయ లను పేరు విద్యానగర ప్రభువులలోఁ బలువురకుఁ
బొసంగున దేయైనను ద్వితీయ హరిహరరాయ" కుమారుఁ డగు దేవరా
యలయందును కూమారుఢగు రూడముగా గన్పట్టుచున్నది. రెండవ దేవరాయల
కిమ్మడిదేవరాయ లని, ప్రౌఢ దేవరాయలని, ప్రతాప దేవ రాయలని
నామాంతరములు గలవు. యో "సంవప్రహసనమున ( బేర్కొనఁబడిన
దేవరాయ లీ యిర్వురి దేవరాయలలో నొక్కఁడై యుండవలయును.
రెండవ దేవరాయలే కాఁడగుననుట కొక యాధారముగలదు. సంస్కృ
తమున నిమ్మడి దేవరాయలు రచించిన ట్లాతని పేరు మహానాటక సుధా
నిధి యును నొక యింపై నకావ్యము గలదు. బాలకాండాంతమునఁగల
పద్యమిది:-