ఈ పుటను అచ్చుదిద్దలేదు
లిగియున్నప్పటికీనిఅతనిఅర్చనయును అతనిధ్యానమును చేయుటమనకు ముఖ్యముగదా-
అందువల్ల మనము భగవంతునియందు సదా నిష్ఠకలవారమై యుండుటయే కాక అతని ప్రియకార్యములు చేయుటకు మఱియింత ప్రొత్సాఅము కలుగుచున్నది. మఱియును మన శక్త్యనుసారముగ చేసెడి అర్చనయును ధ్యానమును ఆతనిచేనంగీకరింపబడుచున్నవనికూడ చెప్పబడ్డదిగరా-
గీతలు-
పత్రం పుష్పం ఫలంతోయం
యోమే భక్త్యా ప్రయచ్చతి|
తదహం ణ్భక్త్యు పహృత
మశ్నామి ప్రయతత్మన:||
య:- ఎవ్వడు, భక్త్యా=భక్త్యా=భక్తితోడను, పత్రం పుష్పం ఫలం తోయం మే ప్రయచ్చతి= ఆకునును పూవునును పండునును నీటి