కాశీయాత్ర చరిత్ర

ఏనుగుల వీరాస్వామయ్యగారి

కాశీయాత్ర చరిత్ర


తృతీయ ముద్రణము

సంపాదకుడు:

దిగవల్లి వేంకట శివరావు,

బెజవాడ.

1941

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర మార్చు

చెన్నపట్టణపు సుప్రీముకోర్టులో హెడ్ యింటర్ప్రటరుగా వుండిన

యేనుగల వీరాస్వామయ్యగారు.
(ఈ బొమ్మ కాశీయాత్రచరిత్ర 1869 ముద్రణలో వున్నది)

ఏనుగుల వీరాస్వామయ్యగారి

కాశీయాత్ర చరిత్ర

తృతీయ ముద్రణము

పీఠిక

భారతదేశ చరిత్రను గురించీ ప్రజల స్థితిగతులను గురించీ తేట తెనుగులో జాబులుగాను, దినచర్యగాను రచింపబడిన యీ చరిత్రగ్రంథము తెనుగు వాజ్మయంలో అపూర్వమైనది. ఇది అందరూ చదవలసిన పుస్తకం. ఇది చిరకాలం కిందటనే అనగా 1838 లో నొకమాటు 1869 లో నింకొకమాటు అచ్చు పడిందిగాని మళ్ళీ అచ్చుపడలేదు. అందువల్ల ఈ పుస్తకంయొక్క ప్రతులు ఇప్పుడు చదవడానికైనా ఎక్కడా దొరకడంలేదు. ఏమారుమూలనైనా తలవని తలంపుగా ఒక ప్రతి దొరికినా దానిలోని పుటలు తిప్పితేనే నుసి అయిపోయేటంత పాతబడి పెళుసెక్కి వున్నాయి. వీరాస్వామయ్యగారు 1832 ఆ ప్రాంతంలో సి. పి. బ్రౌను దొరగారికి వ్రాయించి పంపిన పుస్తకం వ్రాతప్రతి యొకటి చెన్నపట్టణం ఓరియంటల్ మాన్యూస్క్రిప్ట్సు లైబ్రరీలో ఉందిగాని, అది చదవడానికి వెళ్లి కొన్నాళ్ళు ఉండాలి. అంతే కాకుండా అచ్చు పుస్తకానికీ దానికీ కొన్ని తేడాలు కూడా వున్నాయి. అందువల్ల ఈగ్రంథం మళ్ళీ అచ్చు వేయడం చాలా అవసరమైంది.

పుస్తకం రచింపబడిన నాటికీ నేటికీ మనదేశ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. అందువల్ల అప్పట్లో వీరాసామయ్యగారు తన కాలంనాటి వారందరికీ తెలిసిన సంగతులే యని విపులంగ వ్రాయక సూచించి వదిలిన రాజకీయ సాంఘిక చారిత్రక అంశము లనేకములు ఇప్పుడు విప్పిచెప్పితేనే గాని అర్థంకావు. ఉదాహరణానికి తిరుపతి దేవస్థానంవల్ల కుంపినీవారికి సాలున లక్షరూపాయల ఆదాయం వస్తున్నదని ఈ గ్రంథంలో వ్రాసివున్నది. ఆ కాలంలో మన ధర్మాదాయాలన్నీ కుంపినీవారే స్వయంగా పరిపాలించే వారనిన్నీ భోగములు, అర్చనలు కలెక్టర్లే చేయించే వారనిన్నీ, మిగిలిన సొమ్ము కుంపినీఖజానాలో చేరే దనిన్నీ ఆ కాలంనాటి చరిత్ర చదివితేనే తప్ప తెలియదు. ఇలాంటొ చరిత్రాంశా లన్నింటికీ తగిన వివరణములు, తబ్సిలు, సంపాదించి ఫుట్‌నోట్సుగా వ్రాశాను.

1824-1826 మధ్య కలకత్తాలో కుంపినీవారి కొలువులో ప్రధాన క్రైస్తవ మతాధికారిగా నుండిన బిషప్ హెబరుదొర భారతదేశంలో పర్యటనం చేసి తాను చూసిన సంగతులను తన దినచర్యలోను తన భార్యకు స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలలోను వ్రాసియున్నాడు. అది బిషప్ హెబర్సు జర్నల్ అని మూడు సంపుట

కాశీయాత్ర చరిత్ర: తృతీయ ముద్రణం - పీఠిక

ములుగా ప్రకటించబడి ఆ కాలంనాటి హిందూదేశచరిత్రను ప్రజల స్థితిగతులను గూర్చిన ప్రమాణగ్రంథంగా పూజింపబడుతూ వున్నది. మన వీరాస్వామయ్యగారి గ్రంధం ఆగ్రంథాని కేవిధంగాను తీసికట్టుకాదు. సందర్భానుసారంగా హెబరు గారి గ్రంథంలోనుండి కొన్ని సంగతు లీగ్రంధంలో అక్కడక్కడ ఉదాహరించారు.

పూర్వముద్రణం అచ్చుప్రతులలో వదిలివేయబడి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో వున్న వ్రాతప్రతిలోని విశేషాంశాలను కొన్నింటిని సందర్భానుసారంగా వుదాహరించాను.

వీరాస్వామయ్యగారి పర్యటనమును తెలుపగల ఒక హిందూదేశ పటమును దీనిలో చేర్చారు. శ్రీ వీరాస్వామయ్యగారియెక్కయు, ప్రజాసేవయందు వీరికి తోడ్పడిన వీరి మిత్రులైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారు, వెంబాకం రాఘవాచర్యులుగారు, జార్జి నార్టనుగార్ల యొక్కయు చిత్రపటాన్ని కూడా దీనిలో చేర్చారు.

ఈగ్రంథాన్ని మళ్ళీ యిప్పుడు ముద్రించడంలో పూర్వ ముద్రణపు మూలగ్రంధంలో మార్పులు ఏమీ చేయక యథాతథంగానే అచ్చువేయించాను. అయితే పాఠకుల సౌకర్యంకోసం గ్రంధాన్ని ప్రకరణాలుగా విభజించి, విషయం మారినప్పుడల్లా పేరాలుగావిడదీసి, వాక్యాలు సులభంగా అన్యయంకావడానికి మధ్య కామాలు, మొదలైన గురుతులున్నూ, వాక్యాలచివర ఫుల్ స్టాపు చుక్కలున్నూ వుంచినాను. అందువల్లను చరిత్రాంశాలు వివరణలుగల ఫుట్ నోట్సువల్లను పూర్వ ముద్రణంలో 328 పుటలున్న గ్రంధం ఈముద్రణంలో 374 పుటలకు పెరిగింది.

కృతజ్ఞత.

కాశీయాత్ర చరిత్ర అచ్చు వేయించడానికి పూర్వముద్రణపు గ్రంధం కోసం చాలారోజులు ప్రయత్నించినా దొరకలేదు. పుస్తకం దగ్గరవున్న ఇద్దరు పెద్ద మనుష్యులు యిస్తామని ఇచ్చారుకారు. ఆఖరికి వేటపాలెం సరస్వతీ నికేతనం గ్రంధాలయంలో ఒక ప్రతి వుందని తెలియగా దాన్ని నా మిత్రులైన శ్రీ పిశిపాటి సీతాకాంతం గారు స్వయంగా వెళ్ళి తెచ్చిపెట్టారు. దానిలో కొన్నిచోట్ల అక్షారాలు చిరిగివున్నాయి. దాని కొక ప్రతి వ్రాసుకొని దానినిబట్టి ఈపుస్తకాన్ని అచ్చువేయిస్తుండగా రాజమహేంద్రవరంలో శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి దగ్గర యింకొక ప్రతి వున్నట్లు తెలిసింది. దాన్ని నామిత్రులు శ్రీనిట్టల భవానిశంకర శాస్త్రిగారు తెచ్చిపెట్టారు. ఆప్రతినిబట్టి అచ్చుపడిన భాగాన్ని మిగతా గ్రంథాన్ని సవరణ చేశాను.

పాత ప్రతిలో వున్న వీరాస్వామయ్యగారి బొమ్మకు శ్రీ నారాయణసింగుచౌహణ్ గారు ఫోటోతీశారు. దానినిబట్టి ఆంధ్రపత్రికాధిపతులు శ్రీ శివలెంక శంభుప్రసాదు గారు బ్లాకు తయారుచేయించి యిచ్చారు. వీరాస్వామయ్యగారి యాత్రామార్గాన్ని తెలిపే దేశపటానికికూడా వారే బ్లాకు తయారుచేయించి యిచ్చారు కాశీయాత్ర చరిత్ర: తృతీయ ముద్రణం - పీఠిక

వీరాస్వామయ్యగారు జార్జి నార్టనుగారు, రాఘవచార్యులు గారు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళెగార్ల పటములుగల ఫొటోబ్లాకును శ్రీ పచ్చయ్యప్ప కళాశాల ధర్మాధికారులు యిచ్చినారు.

ఈగ్రంధంలో చేర్చిన రాజకీయ సాంఘిక చరిత్రాంశాలు, వివరణలు, ఫుట్ నోట్సు వ్రాయడానికి అనేక పురాతన పుస్తకాలు చదవవలసివచ్చింది. మద్రాసు కనామెరాలైబ్రరీలొవున్న ఆ;పుస్తకాలను బెజవాడ రామమోహన గ్రంధాలయం ద్వారా తెప్పించుకోగలిగాను.


శ్రీ నాగళ్ళ భవానీ శంకరనాయుడుగారున్నూ, శ్రీరేకపల్లి విశ్వనాధం గారున్నూ, శ్రి మాడపాటి లక్ష్మీకాంతారావుగారున్నూ, నాగుమాస్తా శ్రీ వల్లూరు వెంకట కృష్ణారాఫున్నూ యీ పుస్తకం వ్రాత వగైరాపనిలో నాకు చాలాసహాయం చేశారు.

యుద్దంవల్ల కాగితం ధర ఎక్కువ అయినది. గ్రంధముద్రణ చాలా ధనవ్యయకారణమైంది. దీనిని అచ్చువేయడాని కీక్దింద పేర్కొన్నవారువిరాళాలుయిచ్చారు.

శ్రీ పల్లేర్లమూడి పద్దయ్యగారు, యనమదల (కృష్ణాజిల్లా) రు. 50 శ్రీ మాజేటి నాగభూషణం గారి భార్యా కనకమ్మగారు, బెజవాడ " 50 శ్రీ పాటిబండ అప్పారావుపంతులుగారు, బి.ఏ.,భ్.యల్;బెజవాడ " 50 శ్రీ తోటకూర వెంకట్రాజుగారు, తాడేపల్లిగూడెం " 50 శ్రీ బసవరాజు సూర్యనారాయణరావు పంతులుగారి కుమారుడు శ్రీ సుబ్బారావు పంతులుగారు, బెజవాడ. " 30 పైవిధంగా సహాయం చేసినవారందరికి కృతజ్ఞుడను

బెజవాడ, దిగవల్లి వేంకటశివరావు, 2-9-1941 స్ంపాదకుడు. 1830-31 వీరాస్వామయ్య గారు కన్యాకుమారి మొదలు కాశ్మీరం వరకున్నూ భారత దేశ మంతటా రెండు సార్లు తిరిగి 1830-31 మధ్య తాము చూచిన సంగతులూ తమకు తోచిన సంగతులూ దినచర్య గాను, తమ మిత్రుడైన కోమలేశ్వర పురం శ్రీనివాస పిళ్ళ గారికి జాబులు గాను వ్రాస్శారు. అనాటి భారత దేశ స్తితిగతులన్నీ అందులో వర్ణించారు. దానిలో చెన్నపట్నం చరిత్ర కూడ వుంది. దానిని శ్రీనివాస పిళ్ళగారు కాశీ యాత్ర చరిత్ర అనే పేరుతో 1838 లో ప్రకటించారు.

కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారు

శ్రీ కోమలేశ్వర పురం శ్రీనివాసపిళ్ళగారు గడచిన శతాబ్దంలో చెన్న పట్టణంలో వుండి ప్రజాసేవ చేసిన ఆంధ్ర ప్రముఖులు. వీరి తండ్రి పేరు మునియప్పిళ్ళ. వీరు సంపన్న గృహస్థులు. చెన్నపట్నంలో క్షామ నివారణ కోసం, 1807 లో స్థాపించిన మణేగారు సత్రానికి 11 మంది దొరలతో పాటు నియమించబడ్డ 9 మంది దేశీయ ధర్మకర్తలలో వీరొకరు; చెన్నపట్నంలో కుంపిని వారి కొలువులో పోలీసు సూపరెంటుగాను, మేస్ట్రేటుగాను, పనిచేసిన వెంబాకం రామనాచార్యులుగారొకరు. ఏనుగుల వీరాస్వామయ్యగారు, వీరు కలిసి 1833లో నందననామ సంవత్సరం కరవులో బీదలకు అన్నవస్త్రాలిచ్చి కాపాడడానికి చాల పాటుపడ్డారు.

శ్రీనివాస పిళ్ళగారు చాల ధర్మాత్ములున్నూ దూర దృష్టి కలవారున్నూ అయి విద్యాభివృద్ధికి తమ యావచ్చక్తినీ వినియోగించారు. ఈయనకు సంఘ సంస్కారమంటే ప్రీతి. వీరు ఉదారమైన భావాలు కలవారు. ఆడ పిల్లలకు విద్య నేర్పవలెననే పట్టుదల కలవారు. స్వయంగా ఒక ఆడపిల్లల పాఠశాల నడిపారు. ఈ యన ప్రజలలో అక్షరజ్ఞానము వ్యాపింప చేయవలెనని చాల కృషి చేశారు. వీరు చనిపోయే టప్పుడు విద్యాదానం కోసం 70 వేల రూపాయలు ధర్మం చేయడం వల్లనే వీరి దేశాభిమానము, విద్యా భివృద్ధి యందు వీరికి గల ఆసక్తీ వెల్లడి అవుతున్నాయి. వీరు చనిపోయిన కొన్నేండ్లకు ఆనిధిలో నుంచి హిందూ బాలికా పాఠశాల యొకటి స్థాపింప బడింది. వీరు చెంద చేసిన ధర్మ నిధిలో నుంచి పచ్చయ్యప్పకళాశాలకు అంటే మూడోపాఠశాల స్థాపింప బడింది.


జార్జినార్టన్ గారు. వెంబాకం రాఘవాచార్యులు గారు

1828 మొదలు 1853 వరకూ మద్రాసు సుప్రీ కోర్టులో అడ్వకేటు జనరలు గా వుండిన జార్జి నార్టన్ దొరగారున్నూ ఇంటర్ ప్రిటరుగా నున్న ఏనుగుల వీరాస్వామయ్య గారున్నూ, శ్రీమాన్ వంబాకం రాఘవాచార్యులు శ్రీనివాస పిళ్ళ గార్లున్నూ ముఖ్య స్నేహితులు. వీరందరూ కలిసి ఆకాలంలో గొప్ప ప్రజాసేవ చేశారు.

పచ్చయ్యప్ప గారు దాన ధర్మాలకోసం చెంద చేసిన లక్షలాది ధనాన్ని వారసులు తినివేసి కూర్చోగా పాత అడ్వకేటు జనరలైన కాంప్టన్ గారు కొత్త అడ్వకేటు జనరలైన నార్టన్ గారు వీరాస్వామయ్య గారు కష్టపడి ఆ దాన ధర్మాలను బయటికి తీసి 6. ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు

నాటి పరిపాలనకోసం చెన్నపట్నం సుప్ర్రీంకోర్టులో ఒక్క స్కీము తయారుచేయిచాను. ఆ ప్రకారం 1832 లో ఏర్పాటు చేయవడిన మొదటి ధర్మకర్తల బోర్డులో శ్రీనివాస పిళ్ళె గారి నొక ధర్మకర్తగా నియమించారు. ఆ బోర్డుకు శ్రీ వెంభాకం రాఘవాచార్యులుగారు అధ్యక్షులుగావున్నారు. ఆయన 1842 లో చనిపోగా శ్రీనివాసపిళ్ళెగారే అధ్యక్షులై 1852 వారుచనిపోయేవరకు ఆపదవిలో వున్నారు. జార్జినార్టన్ గారు పేట్రన్ గా వుండి పచ్చయ్యప్పకళాశాల స్తాపనకూ అభివృద్దికీ మూల కారకులలో ఒకరైనారు.

కుంపినీ పరిపాలన ప్రజల స్థితి.

1835 వరకూ యీదేశంలో ఇంగ్రీషు విద్య స్తాపింపబడలేదు. ప్రజలలో అజ్ఞానం చాలా వ్యాపించివుంది. కుంపినీవారు కేవలం రాజ్యాక్రమణంలోను వ్యాపారం లోను పన్నుల వసూలులోను మునిగి తమ లాభమే ఆలోచించేవారు గాని ప్రజల కష్టసుఖాలను గురించి యోచించేవారుకాదు. పూర్వ గ్రామ పంచాయతీల పరిపాలన తీసివేసి కలక్టర్ల పరిపాలన స్తాపించారు. ఈ కుంపినీపరిపాలనలో ప్రజలు దరిద్రులై, విద్యలేక అగ్జానాంధకారం లోను అనారోగ్యంలోను పడి వుండడము, రాక పోకలకు రోడ్లు, పల్లపు సాగుకు సౌకర్యాలు లేకపోవడము, పన్ను లివ్వలేనివారిని హింసించడము, కలెక్టరులు నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనము కోర్టుల యప్రయోజకత్వము క్రైస్తవ మతబోధకుల విజృంభణములవల్లను ఇంకా ఇతర అన్యాయాల వల్లను ప్రజలు బాధపడుతూ వుండే వారు. కొంత ఉదారబుద్ధి గలిగి విద్యాభివృద్ది చేయ దలచిన చెన్నపట్నం కాస్త మంచి ప్రయత్నం కూడా ఆగిపోయింది.

మనదేశప్రజలను ఇంగ్లీషు వారిని చూస్తేనేభయం, తమహక్కులెలాంటివో తమ కష్టాలు అవిరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలోకూడా తెలియదు. వీరికి దారిచూపించే రాజకీయ నాయకులున్నూ లేరు.

హిందూ లిటరరీ సొసైటీ,

ఇలాంటి పరిస్థితులలో ప్రజలలో కొంత చైతన్యమూ విజ్ఞాన్ వికాసమూ కలిగించాలని ఏనుగుల వీరాస్వామయ్య గారు, రాఘవాచార్యులు గారు, శ్రీనివాస పిళ్ళెగారున్నూ కలిసి జార్జి నార్టనుగారి నాయకత్వం కింద చెన్నపట్నంలో హిందూలిటరరీ సొసైటీ అనే ప్రజాసంఘాన్ని స్తాపించి సభలు చేసి ఉపన్యాసాలిప్పించే గొప్ప కృషిచేశారు. ఈ సభ ఆదరణకింద దేశ చరిత్రను గురించీ, ప్రజల హక్కులను గురించీ నార్టను గారు 1833-34 మధ్యకొన్నిమహోపన్యాసాలిచ్చారు. అందువల్ల చెన్నపట్నం ప్రజలలో రాజకీయ పరిజ్ఞానం కలిగింది. ప్రజలు ఇంగ్లీషు విద్య కావలెనని కుంపినీవారిని కోరడం ప్రారంచించారు. ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు 7

నవయుగారంభం

చెన్నపట్నంలో ఒక ఇంగ్లీషు కాలేజీ స్థాపించడం అవసరమనిన్ని తాము కూడా కొంతసొమ్ము విరాళం యిస్తామనిన్ని ప్రభుత్వం స్థాపించే విధ్యాసంస్థల పాలనలో తమకుకూడా కొంత అధికారమూ పలుకుబడీ వుండాలనిన్నీ కోరుతూ మహజరు తయారుచేసి 70 వేలమంది సంతకాలు చేసి జార్జినార్టన్ గారి ద్వారా 8 నవంబరులో గవర్నరుకు అందచేశారు. అంతట గవర్నరు ఎల్ ఫిన్ స్టన్ గారు మవిద్యావిధానం స్థాపించడానికి నిశ్చయించి కొందరు దొరలును దేశీయులును గల యునివర్సిటీ బోర్డును 1839 లో నిమించారు. అందులో మన రాఘవాచార్యులు, శ్రీనివాస పిళ్ళెగారుకూడా సభ్యులు. దానికి ఎల్ ఫిన్ స్టన్ గారు ధ్యక్షులు. దాత స్థాపింపబడిన మద్రాసు యునివర్సిటీ అనే ఉన్నత పాఠశాల పరిపాలక లోకూడా వీరిని సభ్యులుగా నియమించారు. 1841 ఏప్రిల్ నెలలో జరిగిన ఆ షు ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రజలు ఉత్సాహంచూసి ఒక నూతన శకం ప్రారంభమైందని గరర్నరుగారేఅన్నారు.

శ్రీ గ్తాజుల లక్ష్మీనర్సుసేట్టిగారు

వీరాస్వామయ్య ప్రభృతులు ప్రజాసేవ ప్రారంబించిన పదేండ్లలోనే చెన్నపట్నంలో ఆంధ్ర వర్తకులైన శ్రీ గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు రాజకీయనాయకులై నీపరిపాలనలోవున్న లోపాలూ మిషనరీలుచేస్తూఫున్న అన్యాయాలు ప్రజల కష్టాలు వారికి తెలియచేసి రాజ్యాంగ సంస్కరణల కోసం పాఅటుపడడానికి చెన్నపట్టణ శసంగం అనే ప్రజాసంఘాన్ని క్రెసెంటు అనే జాతీయ పత్రికను 1844లో నుంచి గొప్ప రాజకీయ ఆందోళన లెవదీసి ఇరవై దేండ్లు ప్రజాసేవచేశారు.

ఇలాగ తరువాత కలిగిన విద్యాభివృద్దికీ జాతీయ చైతన్యానికీ ఉత్తరదేశంలో మోహనరాయల లాగ ఇక్కడ మన శ్రీనివాసపిళ్ళె, వీరాస్వామయ్య ప్రబృతులు పునాదివేశారని నిస్సంశయంగా చెప్పవద్దు. పచ్చయప్పకళాశాలా భవనంలో ఉపన్యసిస్తూ అప్పట్లో చెన్నపట్నం హైకోర్టులో అడ్వకేటు జనరల్ గా మూలపురుషులు వీరేనని ప్రశంసించారు.

చరిత్ర సాధనాలు

ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవితాన్ని గురించీ వారి కాలంనాటి స్థితిగతులగురించీ వారుచేసిన ప్రజాసేవగురించీ శ్రీనివాసపిళ్ళె ప్రభృతులను గురించీ వివరాలు తెలుసుకోగోరేవారు ఈక్రింది పుస్తకాలు, పత్రికలు, చూడవచ్చును.

Rudimentals,-by George Norton (1841) Educational speeches of The Hon.John Bruce Norton 1853-1865 The Madras Journal of Education. Aptfl 1868, p p 154-153 "The Asylum Prsss Almanac Madras, 1820-1855 -The Histoiy of Pchaiappa's Charities ఏనుగుల వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిన లేఖ 9

నేను చెన్నపట్టణం చేరిన తరవాత క్రీ|| శే|| లంగరుపాపయ్యగారి భార్యను కొమాళ్ళను కలుసుకొని వారిదగ్గరనున్న స్కాంద్దం *అనే గ్రంథంయొక్క వివరాలనడిగి తెలుసు కొన్నాను. ఈ స్కాంధంలో 6 సగుంహితలు 50 కాండ్డలు ఒకలక్ష గ్రంథం ఉన్నది. ఆ యారు సంగుహితల పేర్లు యేవనగా:-

  • సనత్కుమార సగుంహిత 1కి వీట్కి శ్లోకాలు 15000
  • సూతసగుంహిత 2 6000
  • బ్రంహ్మసగుంహిత 3 3000
  • వైష్ణవ సంహిత 4 5000
  • శంక్కర సంహిత 5 3000
  • సౌరసంహిత 6 1000

ఈ ఆరు సంహితలలో పాపయ్యగారు అయిదవదైన శంక్కర సంహిత నిర్దిష్టమైన చక్కని తెనుగు పద్యములలోని కనువదింపజేశారు. దానిని నేను తెచ్చినాను. తమరు పంపమంటే ఆ ఆరు సంహితలను బంగీలో పంపుతాను; లేదా శంక్కర సంహిత * తెనుగుతర్జుమా మాత్రమే పంపుతాను. ఏ సంగతిన్నీ తెలుపకోరుతాను.

ఈసారి కాశీయాత్ర చేయడంలో నేను కడప, హైదరాబాదు, నాగపూరు, జబల్‌పూరు, మిరిజాపూరు, అలహాబాదుల మీదుగా పోయినాను. తిరిగి వచ్చేప్పుడు నేను ఘాజీపూరు, చప్రా, పట్నా, గయ, కలకత్తా, పూరీ (జగన్నాధము) గంజాము మీదుగా అన్ని ఉత్తరజిల్లలలోనుండీ వచ్చాను. దీనిని గురించి సరియైన వృత్తాంతము వ్రాస్తూ వచ్చాను. ఈ వృత్తాంతంలో హైందవ పుణ్యస్థలము లన్నిటి యొక్క చరిత్రలు మహానదుల చరిత్రలు మొదలైనవి వ్రాశాను. హిందూ మహమ్మదీయ క్రైస్తవమతములను గురించీ హిందూపురాణములను గురించీ జ్యోతిచ్ఛాస్త్రమును గురించీ చర్చించాను. మఱిన్నీ నేను చూచిన ఆయా ప్రదేశాములలోని ప్రజల యాచారాలు వ్యవహారాలు వానిలో ఒకచోటుకు ఇంకొకచోటుకు భేదములుండడానికి గల కారణాలున్నూ వర్ణించాను.

ఈ పుస్తకము చాలమంది కావలెనంటున్నారు. మచిలీపట్టణంలో మీరు స్థాపిస్తామని సెలవిచ్చిన ముద్రాక్షరశాలలో యీ పుస్తకాన్ని అచ్చువేయించి మూడువందల ప్రతులు ప్రకటించడాని కవకాశముంటుందా? ఈ పుస్తకాలు శీఘ్రంగానే అమ్ముడుపోతాయని నా నమ్మకము. ఈ పుస్తకమిప్పుడు వ్రాతలో 400 అరఠావులున్నది. తమ సెలవైతే బంగీతపాలులో తమకొక ప్రతిని పంపుతాను. తమరు నెమ్మది మీద చిత్తగించి దానిపైన యభిప్రాయం దయచేయవచ్చును. ______________________________________________________________

  • ఈమాటలు అసలు ఉత్తరంలో కూడా తెలుగులోనే వున్నాయి. 10

యేనుగుల వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిన లేఖ.

ఈ పుస్తకం ప్రకటించడంలో దీనివల్ల నేను లాభము పొందదలచడం లేదని మవవిచేస్తున్నాను. దీని ప్రతులను అమ్మడంవల్ల వచ్చే లాభాన్ని ఇచ్చివేయడానికి నాకు యేలాంటి అబ్యంతరమున్నూ లేదు. నష్టమైనా వస్తే నేనే భరింపగలను. నష్టము రాదనే నాదృఢవిశ్వాసము.

నేను మచిలీపట్టణముననున్న కాలంలో తాము నాయెడల చూపిన దయకు నా కృతజ్ఞతాభినందనాలు స్వీకరించగోరుతాను. ఈయూరినుంచి తమకేమికావలసినా నాకు తెలిపితే నేను ఆపనిని జాగ్రత్తగా చేస్తాను.

ఇలాగ చనవు తీసికొన్నందులకు క్షమింపవేడుతూ తమ యారోగ్యముకొతకు సౌఖ్యముకొరకు పరమేశ్వరుని ప్రార్ధిస్తూ అతిగౌరవ పురస్పరంగా విరమించు తమవిదేయుడు, అనుగ్రహపాత్రుడు, భృత్యుడు.

                                          (Y)  యే. వీరాస్వామి
                                        అని ఇంగ్లీషుసంతకం వున్నది.

తాజాకలం.

ప్రస్తురం స్టోనుహౌసు దొరగారివద్ద వున్న నాతమ్ముణ్ణిగురించి నేను తమ్మువేడుకున్న విషయంతో జ్జ్ఞాపకం చేస్తున్నాను.

                                             (Y) యే.వీరాస్వామి.
                                           అని ఇంగ్లీషు సంతకము వున్నది.

ఈజాబుపైన సి.పి.బ్రౌనుగారి నోటు:

'ఆ పుస్తకాన్ని ప్రకటించడానికి ఇంకా సిద్దంగా లేమనిన్నీ ఆపుస్తకమును పంపితే చూస్తాననిన్నీస్కాందమును ఈకింది భాగాలను తెనిగించేపని ప్రస్తుతము నిలుపు తున్నామనిన్నీ, సూతసంహిత నావద్ద నున్నదనిన్నీ తెలుపుతూ 1889 జనవరి 25 వ తేదీన జవాబువ్రాడమైనది' అని యున్నది.


కాశీయాత్ర వ్రాత ప్రతి 455 పుటలో, మచిలీబందరునుగూర్చి వ్రాస్తూ "నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లీ అనే తాలుకాకు పనిఅయింన్నీ నాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు" అని వీరాస్వామయ్య గారు వ్రాశారు. బహుశ: పైవుత్తరంలో వుదహరించిన 'తమ్ముడు' అతడే అయి యుండవచ్చును. 12 ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

ప్రకరణము పుటలు

4.కృష్ణా గోదావరుల మధ్య రాజకీయ సాంఘిక స్థితి-ఆచారవ్యవహారాలు-అరవము; తెలుగు-పంచాంగము- వైదికులు - డాగావాండ్లు - నిర్మల - నిజాముకింద యింగ్లీషు కలకటర్లు- తెనుగుభాష -దృష్టిదోషము. 45-60

5.నాగపూరురాజ్యం పూర్వచరిత్ర - రఘోజీ; అస్పాసాహెబు - ఇంగ్లీషువారి రాజ్యతంత్రము - కామిటిఅనే ఇంగ్లీషు దండుప్రడేశం - పరిపాలన - స్త్రీ పురుషులు - దేశాచార వ్యహారములలో ధర్మశాస్త్రములో తేడాలు - కామిటి వర్ణన - బింబారాధన - హిందువులు, క్రైస్తవులు - స్వదేశ పక్షపాతము - రామటెంకి క్షేత్రము. 60-76

6.దొంగల తళావు - నాగపూరిరాజ్యము - బంగాళా గవర్నమెంటు - జపల్పూరులో కుంపినీ పరిపాలన - అవతారాలు; త్రిమూర్తులు, క్రీస్తు; మహమ్మదు; పరబ్రహ్మ - బోయజాతి - తీజవారా - నర్మదానదిలో తాళ్ళన్నీ లింగాలే - రేవుపడవలు - కుంపినీవారి హాశ్శీలు - ఆంధ్ర భ్రాహ్మణులు - చిత్పానములు - వింధ్యపర్వతము - ఇంగ్లీషు దొరతనము - న్యాయవిచారణ. 76-90

7.జబల్ పూరు - దేశచరిత్ర - సాగరారాజు - ఇంగ్లీషు దొరతనము - ఆచారనియమాలు - శూద్రదృష్టి, స్త్రీలు - దాక్షిణాత్యులకు ఉత్తర దేశస్తులకు ఆహారములో ధైర్య స్థైర్యాలలో బింబారాధనలలో తేడా - నెల్లూరికి ఉత్తర దక్షిణములలోతేడా. 91-107


8. బొందిలి ఖండము - మైసూరు - రీమా - ఆగామిసంచిత ప్రారబ్ధకర్మాలు; విధి; ఈశ్వర కటాక్షములను గూర్చిన చర్చ. 107-116

9. హనుమాన్యా - డ్రమ్మన్ గంజా - ఇంగ్లీషువారు - దొంగలభయము - మిరిజాపూరు - గంగానది - కుంపిణీవారి రాజ్యంలో ఆయుధాలు పట్టనియ్యరు - తమలపాకులు - వింధ్యవాసిని - గొపీగంజు - భాగవత కాలక్షేపము - పోలీసు. 116-128

10.ప్రయాగ - అక్షయ్వటము - త్రివేణిసంగమము- క్షేత్రమహత్మ్యము - అక్బరుపాదుషా - వేణీదానము - బంగాళాగవర్నమెంటు ఫినాన్సుకమిటీ - నదులుగుళ్ళు ఈశ్వడేనా? - మూర్జరులు-పంచగౌడస్త్రీలు - దక్షిణంలో పస్త్రాల శుభ్రత; ఉత్తరాన్ని పాత్రసామానుల శుభ్రత- పంచగౌడులు, ద్రావిళ్ళు, వారి ఆచారవ్యహారాలు - జ్ఞానయోగము.128-140

11.హిందూస్థానీమాటలు - వర్ణాశ్రమధర్మములు - గౌడసన్యాసులు - గోసాయిలు -అద్వైతము - హిందూమతశాఖలు - క్రీస్తు మతస్థులు బౌద్దమతము - స్త్రీలు మోక్షార్హతా? హృత్కమలములు - ఖజరాలు - గంగానదిమీర ప్రయాణము - ప్రయాగ కాశీల సంకల్పములు.144-188 14

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర

ప్రకరణము పుటలు

లిపులు గయావళీలు పంచగౌడ బ్ర్రాహ్య్మణుల ఆచారములు. సౌరమాన చాంద్రమాన బార్హ స్పత్యమనములు - అధికక్షయ మాసాలు తమల పాకులు - నావదొంగలు మధ్వాచార్యులు- గయావళీలమతము.

18, దేశాలు, చప్పన్నభాషలు - ఏడులోకాలు - ఉత్తరదక్షిణ దృవములు - దేవతలు, దంధర్వులు, రాక్షసులు, పిశాచములు - సప్తసముద్రాలు - సృష్టిక్రమము పృధివ్యస్త్రేజో న్యాకాశాలు - పరికర్త్వము - ప్రకృతులు - ఆత్మ అంతరాత్మ పరమాత్మ - తిర్యగ్జంతుకోటి - ఆకాశవాయు నహ్నిభూతాలు - సత్వరజస్తమో గుణములు, అరిషద్వర్గములు - లింగబేధములు - సప్తగ్రహములు - ఇంగ్లీషు గ్రహలాఘవశాస్త్రము, సూర్యసిద్ధాంతము - అహ: ప్రమాణములు - ఇంగ్లీషు వారి భూగోళజ్నానము.

19.బదర్గంజు నుండి కలకత్తాకు పోవు గంగానది మార్గములు - జలచరములు - బజరాల ప్రయాణము - కృష్ణనగరము - నతీయ (నవద్వీపము) - శీంతివూరు హుగ్గలీ - బారకుపూరు - శ్రీరాంపూరు - కలకత్తా - కాళికాశక్తి-గుడి-పూజలు, ఉత్స్తవములు - బంగాళీ స్త్రీపురుషులు-కులీనులు - కలకత్తా పూర్వచరిత్ర - మూర్షిదాబాదు నవాబు; డిల్లీపాదుషా; ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము-కలకత్తా వర్ణన-ఇంగ్లీషుకాలీజి-క్రీస్తు మతప్రచారము.

20.వుడుబడియా - ఆయుధాలనిషేధము - భద్రకాళి - జలేశ్వరము - మలడిజ్వరము - భాలీశ్వరము - మత్స్యభక్షణ - పెరిమిట్టు చౌకీలు - వుత్కలదేశము - వైతరిణీనది; నాభిగయ; జాజిపురము - భోయీలు - సుఖరోగములు - కటకము - ఇంగ్లీషువారి రాజ్యతంత్రము.

21,క్రీస్తుమతాతంతరుల కీ కర్మదేశమెందుకువశమైనది? - వర్ణాశ్రమములు పాడగుట - ఇంగ్లీషువారు; క్రీస్థుమత ప్రచారము; మహమ్మదీయులు - హిందూమహమ్మదీయ క్రైస్తవమతములకు; బ్రాహ్మణులకు దొరలకు; గల తేడాను గూర్చిన ఇతిహాసములు - సత్యూవాది; కులీనబ్రాహ్మణునికధ - జగన్నాధ మహాక్షేత్రము - స్థలపురాణము - గుడివర్ణన - అర్చనలు భోగములు - బలభద్ర కృష్ణ సుభద్రలు; సుదర్శనమూర్తి-జగన్నాధప్రసాదము - వీని అంతరార్థము.

22.నరసింగఘాటు - కళింగగౌరకోమట్లు - చిలక సముద్రము - పోలీసునౌకరులు - తపాలాఉద్యోగులు - మన్యాలు - గంజాంషహరు పాడుబడుట - ఋషికుల్యనది - కళింగదేశము - చత్రపురము - కొండపాళెగాండ్ర బందిపోట్లు - అధర్వణవేదము - యిచ్చాపురము - గంజాం జిల్లాలో రేవులు - జమీందార్లు, బందిపోట్లు -ఏకశి పాసానికురుతే ఫలం ధుంజ్తే. 15

విషయసూచిక

మహాజన: - శిష్టుకరణాలు - బ్రాహ్మణులలో వాడు భేదములు, నియోగులు - సరుక్యూటుకోర్టు - ఇంగ్లీషువారి నేరవిచారన పద్ధతి - శ్రీకాకుళము - భోగస్ట్రీలు - భరతశాస్త్రము - విజయనగరం తాలూకాలో అగ్రహారములు - విజయనగరం చరిత్ర - వర్ణన.

23.వుప్పాడబోయీలు - వీరభద్రరాజు పితూరి - సింహాచలము - విశాఖపట్టణం జిల్లా స్త్రీలసౌందర్యము - తెనుగుభాష - యిండ్ల అలంకారములు - వుప్పాడబోయజాతి, సర్కారుకు తలపన్ను; మధ్యపానము స్త్రీపురుషులలో మోహము - పిఠాపురము; పాదగయ - పెద్దాపురము - జమీందారీలు - రాజానగరము - రాజమహేంద్రవరము చరిత్ర - ఇంగ్లీషువారి రాజ్యాక్రమణ; పరిపాలన - శాంతిభద్రతలు - కొచ్చర్ల కోట వెంకటనాయినింగారు - వాడపల్లి.

24.శృంగవృక్షము - మచిలీ బందరు పూర్వచరిత్ర - స్త్రీపురుషులు - ఉత్తరసర్కారు జిల్లాలు జమీందార్లు - కోమటి జమీందార్లు - కృష్ణాతీరపు యాచక బ్రాహ్మణులు-కళింగదేశము; ఆంధ్రదేశము - స్త్రీపురుషులు - అత్తరు తాంబూలములు - చందవోలు - బాపట్ల - వేటపాలెము - నెల్లూరు - వుప్పరజాతి; వొడ్డెవాండ్లు - నియోగులు; కణీజాకములు - అరవ మాటలు - ఉత్తరపినాకిని మొదలు దక్షిణ పినాకినివరకు మధ్యదేశము - నెల్లూరి సీమ స్త్రీ పురుషుల స్వభావము.

25.పొన్నేరి - స్థలమహాత్మ్యము - తిరువట్టూరు-స్థలపురాణము-చెన్నపట్నం వారి సత్రాలు; తోటలు - చెన్నపట్నము పూర్వచరిత్ర - శ్రీరంగరాయలు - దామెర్ల వెంకటాద్రి నాయుడు - ఇంగ్లీషువారి రేవు బందరు - కుడిఎడమ కులకక్షలు - ఫ్రాంసువారు - హైదరాలీ - అరికాటు నవాబు రాజ్యం ఇంగ్లీషువారి వశమగుట - చెన్నపట్నం రాజధానిలో కుంపినీ వారి పరిపాలన - చెన్నపట్నం వర్ణన - స్త్రీ పురుషుల ప్రకృతి - ఇంగ్లీషువారు. 13 విషయసూచిక ప్రకరణము పుటలు

12.కాశి - గంగాపుత్రుల దౌర్జన్యము - మణికర్ణిక - ఆసివరణలు - ఘట్టములు - ఆలయములు - అర్చకులు - పాటక్కులు - ఇళ్ళు - రాండ్ సౌండ్ చీడీలు - వేదశాఖలు - అహల్యాబాయి - పునాశ్రీమంతుడు - గంగాపుత్రుల ఉత్పత్తి - నాణ్యములు - బ్రాహ్మణులు అహంకరించుట; శూద్రులదృష్టి, చండాలుర సమీపవర్తిత్వమును నీచపరచుట - క్రీస్తు మత ప్రచారము - లేనిపోని ఆరాధనములు ఆచారములు - దేవాలయాలమీద బోమ్మలు - కాశీబ్రాహ్యణుల తేడాలు స్తోమాలు - అన్నదానము - రామనామతారకము - కాశీ జనసంఖ్య - కాశీమహత్మ్యము - విశ్వేశ్వరుడు సమిస్టిరూపము.155-172

13:.కాశీవాసము - చలి - పంచక్రోశయాత్ర - ఘూర్జరులు - పచ్చూద్రులు - ఉత్తరహిందూస్థానములోని పుణ్యక్షేత్రములు - నేపాళము - కాశ్మీరము - రణజిత్తుసింగు - గంగలో నడిచేపడవలు - గాజీపురము - పన్నీరు, అత్తరు - అహల్యాబాయి - పరిమళ తైలములు - పట్నాషహరువర్ణన.172-185

14.కొంపినీవారి రాజ్యాధిపత్యము - స్వదేశసంస్తానాలు - జ్వాలాముఖి - రణజిత్తుసింగు - నేపాళము; దేవప్రయాగ - వల్లభాచార్యపీఠము - బ్రాహ్మణశాఖలు - దాక్షిణాత్యులు - ద్రావిళ్ళు - గౌడులు ఘార్జరులు - తురకల దండయాత్రలు - చిత్సావనులు - నంబూద్రీలు - వర్ణాశ్రమధర్మము మానవకల్పితమూ, ఈశ్వరనిర్ణయమా? -మూలసంసృతులు - సహగమనము - స్మృతికర్తలు - క్రీస్తుమతము; ల్మహమ్మదుమతము - ఉపస్మృతులు - పురాణములు, ఉపపురాణములు - సాకారాద్త్యైతము.185-202

15.నీమానదామా - గయామహాక్షేత్రము - సాహేబుగయా - క్షేత్రమహత్మయ - గయాసురుని కధ - అష్టగయ - చేసే క్రమము - అహల్యాబాయి - పల్గునిశ్రాద్ధము-పిండపిచ్చి - ప్రేతగయావళీలు - విష్ణుపాదము, అక్షయవటము భౌద్ధగయ - గయావ్రజనము - రామపర్వతము.203-217

16. 'సుఫలం' - అష్టతీర్ధాలు - విష్ణుపాదశ్రాద్ధము - బ్రహ్మయోని - తీర్ధమహిమలు - కాశీగయా మహత్మ్యములు - మగధదేశంలోని మహాస్థలములు - యాచకులు - పంటలు; ఫలజాతులు - పంచగయలు - జమీందారీలు - (కారన్ వాలీసు శాశ్వతపైసలా) - గ్రామ పరిపాలన - అభినమందు; కుంపినీ యిజారా. 217-231

17.పాట్నానుండి గంగానదిమీద ప్రయాణము - ముప్పైమూడుకోట్ల దేవతలున్నా దేవుదోక్కడే -శైవవైష్ణవాదిశాఖలు - మాంఘీరు- సీతాగుండము- ఉష్ణగుండపు కధ- దాతావైధ్యనాధము-అణీమాధ్యష్టసిద్ధులు - కహలుగాం - రాజామహలు - కొంపినీ ఉద్యోగాలు; జీతాలు; లంచాలు - పార్శీభాష. ఏనుగుల వీరాస్వామయ్యరుగారి కాశీయాత్ర చరిత్ర

విషయసూచిక

కాశీయాత్ర చరిత్ర సం|| రెండవకూర్పు

లోపలి టైటిల్ పేజి (ముఖపత్రం) నకలు. ఈముద్రణం

                                                                                     పుట

ఆకూర్పులోఏనుగుల వీరాస్వామయ్యగారి బొమ్మకు ఫోటో

    "            శ్రీనివాస పిళ్ళెగారు వ్రాసిన పీఠీక.1-2
    "            కాశీయాత్ర చరిత్రలోని ప్రసంగములు 1 -7 తాత్పర్యము.
                  కాశీయాత్రచరిత్రలో వర్ణింపబడిన షహరులు. 5
                  చెన్నపట్నం ఓరియంటల్ మాన్యుస్క్రిబ్ట్సు లైబ్రరీలోవున్న
                  కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతి మొదటిపుట నకలు. 8
     "            ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవితచరిత్ర.1- 10
                   --శ్రీనివాస పిళ్ళెగారు వ్రాసినది.       
              కాశీయాత్రచరిత్ర; మూలగ్రంధము       
              సౌరమానము, చాంద్రమానము; అధికక్షల్యమాసాలు
              సవరణల పట్టిక; అకారది విషయసూచిక.
                                ---   

కాశీయాత్ర చరిత్ర ప్రకరణములవారీ విషయసూచిక

1. (1830 మే 18) చెన్నపట్టణము నుండి ప్రయాణము - తిరుపతి దేవస్థానము - కుంపినీ సర్కారు విచారణ - సాలుకు లక్షరూపాయల లాభము - అహోబళము - కందనూరి నవాబు హాప్సీలు - మహానంది - ఆత్మకూరు - శ్రీశైల యాత్ర - యాత్రీకులపైన హాశ్శీలు - చెంచువాండ్లు - నాగులోటి - అడివి.1-17

2. శ్రీశైలం - గుడి - కందనూరి నవాబు హాశ్శీలు - నివృత్తి సంగమం - కృష్ణానది - గ్రామముల పరిపాలన - కరణాలు - కావలి బంట్రౌతులు - బళ్లారిజిల్లా - సిద్ధేశ్వరం ఘాటు - హయిదరాబాదు రాజ్యం - జమీందారులు - దేశాటనము. 18-32

3. హయిదరాబాదు - మొహరం - బేగంబజారు - షహరు వర్ణన - పరిపాలన - చందులాలా - శికిందరాబాదు - ఇంగ్లీషుదండు - కుంపినీవారి రాజ్య తంత్రము - పరిపాలన - నైజాం జమీందారులు - యీదలవాయి - దొంగల భయము - వేములవాడ భీమకవి.32 - 45 ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

సంపాదకుని ఫుట్నోట్సు - వివరణల సూచిక.

కాశీయాత్ర చరిత్ర గురించి పుట శ్రీగిడుగు వేంకటరామమూర్తిపంతులుగారి ప్రశంస: ముఖపత్రం

కాశీయాత్ర చరిత్ర తృరీల్య ముద్రణం వీఠికలో

  బిషప్ హాబరుగారి భారతదేశయాత్ర ప్రశంస:                                        1-2

ఏనుగుల వీరాస్వామయ్యగారు - వారిమిత్రులు ... ... 4-10

  "       వీరాస్వామయ్యగారి జీవిత విశేషాలు      ...     .....                      4
   "      కోమలేశ్వర;పురం శ్రీనివాసపిళ్ళెగారు     ...   ....                         5
   "      జార్జినార్టన్ గారు-వెంబాకం రాఘవాచార్యులు గారు   ...   ...             5
    "     కుంపినీ పరిపాలన - ప్రజలస్థితి                    ...    .....               6
    "     హిందూలిటరరీ సొసైటీ                      ...      ...                        6
    "     నవయుగారంభం                                 ...   ....                    7
    "     శ్రీగాజుల లక్ష్మీనర్సుసెట్టి గారు                       ...   ...                 7
    "     చరిత్ర సాధనాలు                             ...    ...                        7-8

వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిని లేఖ .. ..... 8-10

చెన్నపట్నం ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో ఉన్న కాశీయాత్ర చరిత్ర 26

   "              "   మాదిరి పుట (చూడు షహరుల వర్ణనగల పుట)

శ్రీనివాసపిళ్ళెగారు వ్రాసిన వీరాస్వామయ్యగారి జీవిత చరిత్రలో వివరణలు

విఫరణ పుట తూర్పుఇండియా వర్తక సంఘం(కుంపినీ)వారి ప్రభుత్వకచ్చేరీలు వర్తక కార్యాలయాలు ఇంగ్లీషు హవుసు ఆపు యేజన్సీలు లోయర్ హవుసు బోర్డు అపుత్రేదు ఆఫీసు చెన్నపట్నం హైకోర్టుకు పూర్వంవున్న ఉన్నతకోర్టులు సుప్రీంకోర్టు సదర్ అదాలతు కోర్టు చాంద్రమానము సౌరమానము అధిక క్షయమాసాలు (చూడు: అనుమంధం) సర్ రాల్ ఫ్ సాంగ్తర్ నందన సం|| కరవు సర్ రాబర్టు కెమిన్ వారాస్వామయ్యగారి మరణసంవత్సరం ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు


History of the Presidency College Mfedra-s (Centenary) 1940- The Madras Tercentenary Commemoration Volume The History of Madras- Prof . C. S. Srinivasachari H, D. Love Vestiges of Old Madras Life of Gazida, Lakshminarsu Chetty Garu, . Representative -men of Southern India-by G, Parameswaram Pillai (1896) The Journal of Vennelacunty Soobrow, Native of Ongole Foster Press, Madras. 1873

శ్రీ ఒంగోలు వెంకటరంగయ్యపంతులుగారు వ్రాసిన 'నెల్లూరులోని కొందఱు గొప్పవారూ---వెన్నెలకంటి సుబ్బారావుపంతులుగారు. అనేచిన్నపుస్తకం.

1941 సం|| మార్చి 1 వతేదీ మొదలు కృష్ణాపత్రికలో 11 సంచికలలో ప్రకటింపబడిన "ఇంగ్లీషుచదువులు" అనే శెర్షికతో నేను వ్రాసిన వ్యాసాలు. ఆంధ్రపత్రిక వృషసంవత్సరాది సంచికలో 'చెన్నపట్టణము దాని పూర్వచరిత్ర ' అనే శీర్షికతో నేను వ్రాసినపెద్దవ్యాసం.

ఆంధ్ర వార పత్రికలో 1941 స|| మార్చి 26 వతేదీ మొదలు 5 సంచికలలో నేను వ్రాసిన "బిషప్ హెబర్ గారి భారతదేశయాత్ర" అనే వ్యాసాలు.

ఆంద్రపత్రికలోనే 1941 సం|| ఫివ్రవరి 5 వ తేదీన కాశీయాత్ర చరిత్రను గురించిన్నీ జూలై 30 వ తేదీన శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారిని గురించిన్నీ నేను వ్రాసిన వ్యాసాలు.

సి.పీ. బ్రౌన్ దొరగారికి వీరాస్వామయ్యగారు వ్రాసిన లేఖ

[వీరాస్వామయ్యగారి దస్తూరితో ఇంగ్లీషులోవున్న-అసలు ఉత్తరం, చెన్నపట్టణమున ఓరియంటల్ మాన్యుస్చ్రిప్ ట్సు లైబ్రరరీలోవున్న కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతిచివర అతికించియున్నది. దానకిది తెనుగు. ఉత్తరంపైన బ్రౌనుగారి స్వదస్తూరీతో రెమార్కు వున్నది. ఉత్తరంపైన "సీ.పీ.బ్రౌన్ ఎస్కైర్, మచిలీపట్టణము" అని పై విలాసమున్నది]

నాప్రియమైన అయ్యా మద్ర్రాసు

                                                                    1831 వ సం|| 15వ తేది    

నేను నాకుటుంబంతో కిందటి సెప్టెంబరు నెలలో సుఖంగా చెన్నపట్టణచేరి సుప్ర్రీము కోర్టులో నా (ఇంటర్ ప్రిటర్) నే చూపడం ప్రారంభించినాను. నేను చాలాకాలము సెలవులో వున్నందున చేయలసిన పని చాలా పెరిగిపోయి యున్నది. అందువల్ల తమకు ఇంతకు పూర్వము జాబు వ్రాయలేక పోయాను. ఇందుకు నన్ను క్షమింప వేడుతాను. ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు.

రచయిత : దిగవల్లి వేంకట శివరావు.

ఏనుగుల వీరాస్వామయ్యగారు పంతొమ్మిదో శతాబ్ద ప్రారంభంలో క్రీ.శ.1780-1836 మధ్య చెన్నపట్నంలోవుండి, ప్రజాసేవచేసిన ఆంధ్రమహా ..... ప్ర వీరుచెన్నపట్టాణంకాపురస్తులు. ఆంధ్రనియోగి బ్రాహ్మణులు. వీరి తండ్రి సామయమంత్రి. ఫీరిది శ్రీవత్సగోత్రము. 1815 మొదలుకుని 1829 వరకూ పట్టణంలో సదర్ అదాలతు కోర్టులో ఇంటర్ ప్రిటరుగా వుండిన ఒంగోలుజిల్లా కాపురస్థుడైన శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు పంతులుగారికిన్ని, రాజానగరం, అచవెలవగైరా గ్రామముల జమీందారులున్ను రాజమహేంద్రవరం కాపురస్థుడు అయిన శ్రీ కొచ్చెర్లకోట వెంకటరాయనింగారికిన్నీ వీరు బంధువులు. వీరేసంవత్సరంలో జన్మించారో తెలియలేదు. అయితే 1835లో తనువు చాలించుకునేటప్పటికి 55 సంవత్సరాలున్నాయనుకుంటే, వీరు 1780 లో పుట్టి యుంటారు.

వీరాస్వామయ్యగారికి తొమ్మిదవయేటనేతండ్రి చనిపోయినాడు. తేడాఎక్కువగా లేదు. ఈయన కష్టపడి వీధిబడిలో తెనుగు, అరవము, సంసృతము చదువుకొని స్వయంకృషివల్ల ఇంగ్లీషునేర్చుకొని, తన వన్నెండవ యేటనే ఈస్టు ఇండియా వర్తశకంపెనీవారి కొలువులోవాలంటీరుగా ప్రవేశించి, కొన్నిచిన్నవుద్యోగాలుచేసి మద్రాసులో నేటి హైకోర్ఘుకు పూర్వం వుండిన సుప్రీము కోర్టుకు తెలుగు అరవము ఇంగ్లీషు భాషలలో తర్జుమాచేసే ఇంటర్ ప్రిటర్ ఉద్యోగంలో 1819 లో ప్రవేశించి, హెడ్ యింటర్ ప్రిటర్ పదవిని పొందారు. ఆ కాలంలో అది పెద్ద ఉద్యోగం. ఆ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తులుగా వుండిన అందరి మన్ననలకూ వీరు పాత్రులై 1835 లో కొలువు చాలించుకున్నారు. 1836 వ సంవత్సరం అక్టోబరు 3 వ తేదీన స్వర్దస్థులైనారు.

వీరాస్వామయ్యగారికి యింగ్లీషు తెలుగు అరవలందున్నూసంసృతంలో మంచి పాండిత్యం వుండేది. వీరికి శ్రుతిస్ముతులు, శాస్త్రాలు, బాగా తెలుసును అనేక పండితసభలందు పాల్గొన్నారు. 1822-23 మధ్య క్షయమాస నిర్ణయించడానికి జరిగిన సభలో వాదించి గెలిచారు. గయలోజరిగిన పండితసభలో స్మృతులేవో ఉపస్మృతులేవో ఆదిపురాణాలేవొ నిర్ణ యించారు. స్మృతి చందస్సు తర్జుమాచేశారు. వీరాస్యామయ్యగారు దొరలతో రాజకీయ సాంఘిక మతవిషయాలు నిర్బయంగా చర్చించేవారు. వీరి అభిప్రాయాలు విమర్శలు కొన్ని వీరు రచించిన కాశీయాత్రలో వున్నాయి.

సీ. పె. బ్రౌనుదొరగారు వీరికి స్నేహిగులు. ఈ బ్రొవ్నుదొరగారు 1855 మధ్య్స ప్రకటించిన తెలుగు నిఘంటువులో ఇంద్రాణి, శేదా; పాలకట్టు; సంవర అను పదాల అర్ధాలకు వీరాస్యామయ్యగారిని ప్రమాణంగా పేర్కొన్నారు. 6

ఏనుగులవీరాస్వామయ్యగారు; వారిమిత్రులు

నాటిపరిపాలనకోసం చెన్నపట్నం సుప్రీముకోర్టులో ఒక్కస్కీము తయారుచేహించారు. ఆ ప్రకారం 1832 లో ఏర్పాటు చేయబడిన మొదటి ధర్మకర్తల బోర్డులోశ్రీనివాస పిళ్ళెగారి నొక ధర్మకర్తగా నియమించరు. ఆబోర్డుకు శ్రీ వెంబాకం రాధవచర్యులుగారు అధ్యక్షులు గా వున్నారు. ఆయన 1812లో చనిపోగా శ్రీనివాసపిళ్ళెగారే అధ్యక్షులై 1852 లో చనిపోయేవరకు ఆపదవిలోవున్నారు. ఝార్జినార్టన్ గారు పేట్రన్ గా వుండి పచ్చయప్పకళాశాల స్థాపనకూ అభివృద్దికీ మూలకారకులలో ఒకరైనారు.

కుంపినీ పరిపాలన ప్రజల స్థితి

1835 వరకూ యీదేశంలో ఇంగ్లీషు విద్య స్థాపింపబడలేదు. ప్రజలలో అజ్ఞానం చాలా వ్యాపించివుంది. కుంపినీవారు కేవలం రాజ్యాక్రమణలోను వ్యాపారంలోను పన్నుల వసూలులోను మునిగి తమ లాభమే ఆలోచించేవారు గాని ప్రజల కష్టసుఖాలను గురించి యోచించేవారు కారు. పూర్వగ్రామ పంచాయరీల పరిపాలన తీసివేసి కలెక్టర్ల పరిపాలన స్థాపించారు. ఈకుంపినీపరిపాలనలో ప్రజలు దరిద్రులై విద్యలేక అజ్ఞానాంధకారంలోను అనారోగ్యంలోను పది ఉండెను, రాకపోకలకు రోడ్లు, పల్లపు సాగుకు సౌకర్యాలు లేకపోవడము, పన్నులూధికంగాఉండి రైతులు భరించలేక పోవడము, పన్నులివ్వలేనివారిని హింసించడము, కలెక్టర్ల నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనము కోర్టుల ల్యప్రయోజకత్వము క్రైస్తవ మతబోధకుల విజృంభణములవల్లను ఇంకా ఇతర అన్యాయాల వల్లను ప్రజలు బాధపడుతూవుండేవారు. కొంత ఉదారబుద్ధి గలిగి విధ్యాభివృద్ధి చేయ దలచిన చెన్నపట్నం కాస్తమంచి ప్రయత్నంకూడా ఆగిపోయింది. మనడేశప్రజలకు ఇంగ్లీషు వారిని చూస్తేనేభయం, తమహక్కు- కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలోకూడ తెలియదు. వీరికి దారి చూపించే నాయకులున్నూ లేదు.

హిందూ లిటరరీ సొసైటీ

ఇలాంటి పరిస్థితులలో ప్రజలలో కొంతచైతన్యమూ విజ్ఞానము కలిగించాలని ఏనుగులవారాస్వామయ్యగారు, రాఘ వాచార్యులు గారు, శ్రీనివాస పిళ్ళెగారున్నూ కలిసి జార్జి నార్టను గారి నాయకత్వం కింద చెన్నపట్నంలో హిందూ లిటరరీ సొసైటీ అనే ప్రజాసంఘాన్ని ష్తాపించి సభలుచేసి ఉపన్యాసాలిప్పించి గొప్ప కృషిచేశారు. ఈసభ అదరణకింద దేశ చరిత్రను గురించీ దేశపరిపాలన గురించీ రాజ్యాంగశాస్త్రమును గురించీ ఇంగ్లీషువిద్యావశ్యకతను గురించీ ప్రజల హక్కులను గురించీ నార్టనుగారు 1933-34 మధ్య కొన్నిమహోపన్యాసాలిచ్చారు. అందువల్ల చెన్నపట్నం ప్రజలలో రాజకీయ పరిజ్ఞానంకలిగింది. ప్రజలు ఇంగ్లీషు విద్య కావలెనని కుంపినీవారిని కోరడం ప్రారంచించారు. 7

ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు

నవయుగారంభం

చెన్నపట్నంలో ఒక ఇంగ్లీషు కాలేజీ స్థాపించడం అవసరమనిన్నీ తాముకూడా కొంతసొమ్ము విరాళం యిస్థామనిన్నీ ప్రభుత్వం స్థాపించే విధ్యాశాఖపరిపాలనలో తమకుకూడా కొంత అధికారమూ పలుకువడీ వుండాలనిన్నీ కోరుతూ ఒక మహజరు తయారుచేసి 70 వేలమంది సంతకాలుచేసి జార్జీనార్టన్ గారి ద్వారా 1838 నవంబరు లో గవర్నరుకు అందచేశారు. అంతట గవర్నరు ఎల్ ఫిన్ ష్టన్ గారు ఇంగ్లీషువిద్యావిధానం స్థాపించడానికి నిశ్చయించి కొందరు దొరలు, స్వదేశీయులును గలఒక యునివర్సిటీ బోర్డును 1839లో నియమించారు. అందులోమన రాఘవాచార్యులు గారు, శ్రీనివాసపిళ్ళెగారుకూడా సభ్యులు. దానికి జార్జి నార్టన్ గారు అధ్యక్షులు. తరవాత స్థాపింపబడిన మద్రాసు యునివర్సిటీ అనే ఉన్నత పాఠశాల పరిపాలక వర్గంలోకూడా వీరిని సభ్యులుగా నియమించారు. 1841 ఏప్రిల్ నెలలో జరిగిన ఆ ఇంగ్లీషు ఉన్నత పాఠశాల ప్రారంబోత్సవంలోప్రజలు ఉత్సాహంచూసి ఒక నూతన యుగం ప్రారంభమైందని గవర్నరుగారే అన్నారు.

శ్రీగాజుల లక్ష్మీనర్సు సేట్టిగారు

ఫీరాస్వామయ్య ప్రభ్రుతులు ప్రజాసేవ ప్రారంబించిన ఏడేండ్లలోనే చెన్నపట్నం లో ఆంధ్రవర్తకులైన శ్రీ గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు రాజకీయనాయకులై కుంపినీపరిపాలనలోవున్న లోపాలు మిషనరీచేస్తూవున్న అన్యాయాలు ప్రజల కష్టాలు పైవారికి తెలియచేసి రాజ్యాంగ సంస్కరణల కోసం పాటుపడడానికి చెన్నపట్టణ స్వదేశసంఘాన్నీ క్రెసేంటు అనేజాతీయపత్రికను 1844 లో స్థాపించి గొప్పరాజకీయ ఆందోళనలేవదీసి ఇరవైఐదేండ్లు ప్రజాసేవచేశారు. ఇలాగ తరువాత కలిగిన విద్యాభివృద్దికీ జాతీయ చైతన్యానికీ ఉత్తరదేశంలో రమమోహనరయల లాగ ఇక్కడ మన శ్రీనివాపిళ్ళె, వీరాస్వామయ్య ప్రభృతులే పునాదివేశారని నిస్సంశయంగా చెప్పవచ్చు. పచ్చయప్పకళాశాలాభవనంలో వున్న జాన్ బ్రూస్ నార్టన్ గారు ఈదక్షిణ హిందూస్థానంలో ఇంగ్లీషు విధ్యాభివృద్దికి మూలపురుషులు వీరేనని ప్రశంసించారు.

చరిత్ర సాధనాలు

ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవితాన్నిగురించీ వారి కాలంనాటి స్థితిగరులను గురించీ వారు చేసిన ప్రజాసేవగురించీ శ్రీనివాసపిళ్ళె ప్రభృగులను గురించీ ఇంకా వివరాలు తెలుసుకోగోరేవారు ఈక్రింది పుస్తకాలు, పత్రికలు, చూడవచ్చును.

Rudimentals,--by George Norton (1851) Educational speeches of The Hon.John Bruce Norton 1853-1865 The Madras Journal of Education Aprfl 1868, p p.154-155 Asylum Press Almanac. Madras, 1820-1835 Histoiy of Pacbaitppa's Charities 8

History of the Presidency College Madras (Centenary) 1940. The Madras Tercentenary Commemoration Volume The Histoiy of Madras- Prof C, S, Srinivaaachari Vestings of old Madras-- H. D. Love Life of Gazola Lakshminarsu Chetty Qaru, - Representative men of Southern India by G, paramehwaram Pillai(1896} .The Journal of Vennelacunty Soobrow, Native of Ongole Foster Press, Madras. 1873

శ్రీ ఒంగోలు వేంకటరంగయ్యపంతులు గారు వ్రాసిన 'నెల్లూరులోని కొందఱుగొప్పవారూ--వెన్నెలకంటి సుబ్బారావు పంతులుగారూనేచిన్నపుస్తకం. 1941 సం|| మార్చి 1వ తేది మొదలు కృష్ణాపత్రికలో 11 సంచికలలో ప్రకటింపబడిన "ఇంగ్లీషు చదువులు" అనే శీర్షికతో నేను వ్రాసిన బ్యాసాలు. ఆంధ్రపత్రిక వృషభసంవత్సరాది సంచికలో 'చెన్నపట్టణము దాని పూర్వ చరిత్రా అనే శీర్షికతో నేను వ్రాసిన పెద్ద వ్యాసము. ఆంధ్ర వార పత్రికలో 1941 సం|| మార్చి 26 వ తేదీమొదలు 5 సంచికలలో నేను వ్రాసిన "బిషప్ హెబర్ గారి భారతదేశయాత్ర" అనేవ్యాసాలు. ఆపత్రికలో 1941 సం|| ఫిబ్రవరి 5 వ తేదీన కాశీయాత్ర చరిత్రగురించిన్నీ జూలై 30 వ తేదీన శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారిని గురించిన్నీ నేను వ్రాసిని వ్యాసాలు.

సి.పి. బ్రొన్ దొరగారికి వీరాస్వామయ్యగరు వ్రాసిన లేఖ

[శ్రీ వీరాస్వామయ్యగారి దస్తూరితో ఇంగ్లీషులోవున్న అసలు ఉత్తరం, చెన్నపట్టణమున ఓరియంటల్ మాన్యూస్క్రిట్సు లైబ్రరీలోవున్న కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతిచివర అతికించి యున్నది. దానికిది తేలుగు. ఉత్తరపైన బ్రౌనుగారి దస్తూరితో రెమార్కు వున్నది. ఉత్తరం పైన "సి.పి. బ్రౌన్ ఎక్త్వర్, మచిలీపట్టణము" అని పైవిలాసమున్నది]


                                         మద్రాసు, 1831 వ  సం|| డిశంబరు 15వ తేది.

నాప్రియమైన అయ్యా,

నేను నాకుటుంబఒతో కిందటి సెప్టెంబదు నెలలో సుంఖంగా చెన్నపట్టణం చేరి సుప్రీముకోర్టులో నా (ఇంటర్ ప్రిటర్) పని చూడడం ప్రారంబించినాను. నేను చాలాకాలము సెలవులో వున్నందున చేయవలసిన పని పెరిగి పోయి యున్నది. అందువల్ల తమకు ఇంతకుపూర్వము జాబు వ్రాయలేక పోయాను. ఇందుకు నన్ను క్షమింప వేడుతాను.


. 9 గారి కాగ్యము ఏనుగుల వీరాస్వామయ్య గారు జాను గారికి జాసిన లేఖ, 'నేను చిన్న పట్టణ పోరిన తరవాత ! ! అంగర పోషయ్యు గా కొమాళ్ళను కలుసుకొని వారిదగ్గ గరున్న స్కాందం * * గంపంయొక బిరాల నడిగి తెలుసు కొన్నాను. ఈ స్కాందంలో * 8 గంగులహికలు రంగడ్డలు ఒక లు గంగం ఉన్నది, ఆ యారు (గుంట రల పేర్లు రాయవన గా:--

  • సనత్కుమార, సగుంహిత

- వీట్కి.. కలు "నూతనగుంహిక

  1. 29ంహ్మ సగంహిత
  • o0o

కంక్కర సంహిత

  • సౌర సంహిత

0:00 1000 B అందం

  • మొన్నవ సంహిత

. 30000 గరింది ఈ ఆు సంహితలలో సౌపర్య 'గాడు అయిదగున కుక్కర సంహిత్ • దుషమైన చక్కని తెనుగు పర్యము అని తను నటింపు కారు, దానిని నేను కిచ్చి చాను. తమరు పంపమంట జరిగిలో కండతాను నేను 'లక్కర సంహిత * తెలుగుతన్తుడూ దూతను పరితాను. ఏ HCA అన్నీ గెలుపు గరుతాను. ఈషా గాశీయాత్ర చేయడంలో నేడు కడప, హైదరాబాదు, జాగళూరు, 12లో పూరు, మిరిజాపును, ఈదులూరు గా హాయి గాను, "iPN వచ్చేటప్పుడు నేను సంపూరు, 5 సో, ష, X 441, కల . ay (2th Fము} Xంజను W.Yు గా అన్ని ఉత్తగజిల్లాల నుండి గ్చొరు. దీనిని గురించి, కంమన గృత్తాం ము చేస్తూ వచ్చాను, ఈ వృత్తాంతంలో పొందు పు కృష్ణలరు అన్నిటి యొక్క చరితలు మహానదుల తో మొదలైనవి తాను. హిందూ మూడు 1 . సగమతములను గురించి హింగు పురాణములను గురించి జ్యోతిరాత ముకు పరించీ చర్చించాను. మతన్ని నేను చూచిన ఆయు ప్రదేశములోని 29te రూచారాలు వ్యవహారాలు వానిలో ఒక చోటుకు part చోటుకు భేదము అండ కానికి గల కారణాలున్నూ వర్ణించారు. ఈ పుస్తకము చాలదుంది శారనంటున్నారు. మచిలీపట్టణంలో దారు -పిస్తామని సెలవిచ్చిన ముగా గణలలో కుకు కొన్ని అచ్చు చేయించి Wడుగదల ప్రతులు ఈ అంచడానికి అవకాశముంటుందా? ఈదురుగాలు మనం

    • అమ్ముజ పోతాయని నమ్ముకరు. ఈ పుస్తక మీరుడు కాగలో 400 ఆర

"వులున్నది. తమ బలం uths లు లో తను rs పని చంపుతాను. కదురు డి మీద చిత్తగించి దాని పైన తను యభిప్రాయం దయచేయవచ్చును.

  • ఈ మాటలు అసలు ఉత్తరంలో కూడా తెలుగులోనే వున్నారు, 10

ఏనుగుల వీరాస్వామయ్యగారు బ్రొను గారికి వ్రాసిన లేఖ.

ఈ పుస్తకం ప్రకటించడంలో దీనివల్ల నేను లాభము పొందదలచడంలేదని మనవి చేస్తున్నాను దీని ప్రతులను అమ్మడంవల్ల వచ్చే లాభాన్ని ఇచ్చివేయడానికి నాకు యేలాంటి అభ్యంతరమున్నూ లేదు. నష్టమేమైనావస్తే నేనే భరింపగలను. నష్టము రాదనే నా దృడనిశ్వాసము.

నేను మచిలీపట్టణముననున్న కాలంలో తాము నాయెడల చూపిన దయకు నా కృతజ్ఞతాభివందనాలు స్వీకరింపగోరుతాను. ఈయూరినుంచి తమకేమికావలిసినా నాకు తెలిపితే నేను ఆపనిని జాగ్రత్తగా చేస్తాను.

ఇలాగ చనువు తీసికొన్నందులకు క్షమింపవేడుతూ తమ యారోగ్యము కొరకు సౌఖ్యముకొరకు పరమేశ్వదుని ప్రార్ధిస్తూ అతిగౌరవ పురస్సంగా మీముందు తమవిధేయుడు. భృత్యుడు.

(Y) యే. వీరాస్వామి అని ఇంగ్లీషుసంతకం వున్నది.

తాజాకలం.

ప్రస్తుతం స్టోనుహౌసు దొరగారివద్ద వున్న నాతమ్ముణ్ణిగురించి నేను తమల్ని వేడుకున్న విషయం తమకు వినయముతో జ్ఞాపకం చేస్తున్నాను.

(Y) యే. వీరాస్వామి అని ఇంగ్లీషుసంతకం వున్నది.

ఈ జాబుపైన సి.పి.బ్రౌనుగారి నోటు:

'ఆపుస్తకాన్నిప్రకటించడానికి ఇంకా సిద్దంగా లేమనిన్నీ ఆపుస్తకమును పంపితే చూస్తాననిన్నీ స్కాందమును ఈకింది బభాగాలను తెనిగించేపని ప్రస్తుతము నిలుపుతున్నాననిన్నీ, సూతసంహిత నావద్ద వున్నదనిన్నీ తెలుపుతూ 1832 జనవరి 25 వ తేదిన జవాబువ్రాయడమైనదీ అని యున్నది.


ఈ కాశీయాత్ర వ్రాత ప్రది 455 పుటలో, మచిలీబందరును గూర్చి వ్రాస్తూ "నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లీ అనే తాలూకాకు పని అయిందన్నీనాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు" అని వీరాస్వామయ్య గారు వ్రాశారు. బహుశ: పైఉత్తరంలో ఉదాహరించిన 'తమ్ముడు ' అతడే అయి యుండవచ్చును. ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర విషయ సూచిక కాశీయాత్ర చరిత) "30 సం|| రెండవరూర్పు hypre tiny 2.3 m (4 milyonu) **** ఈ మాత్రం " 1 ఆ కూర్పులో ఏరుగుల ho" స్వాద్యు x 8 + *న్ముకు , శ్రీనివాస్ నీళ్ళ గా - Av. F* to 19 :: All on : Atlaw శాతణ్యము ,

      • **** 19 : Clear గుంపబడిన వారు ,

కన్న పట్న , ఓ Under గూన్యూ సి -91 ఉy 29 లో మున్ని కాశీయ వle fija at భుట - th . ఏనుగుల 7 స్వామయ్య వాడి #DA ROA). 8:08 $** nomain steny 80%. Time పరిశ) : మూల గంధరు. n.328 fసౌధమనము , జాండరూ సము; ఆయన తన రూపాలు. 1 ఆనం బంధము, సవరుల కు ఆరు నిక్ష కూటం, A M hand విషయములు 2 కాశీయాత చలి :ములవారీ విముసూచిక ఈ గుండంలోని పూరణము సంఖ్య 1. (1880) కు 18) న్న పట్టణాలు నుంన జ లు - తిరుపతి దేవతారము... Ay.. I. 1 X వీరం - వారు అతడు సొంకుల అభము - 01/

  1. ళము . : . రక్షణ సగటు హాస్సీలు - 14వంది. మళూరు - శ్రీ

etiray chడుల సేన పోటథలు - దించు పండ్లు - నాగులోటి-440. n.n? - Xh - | రక్ష నూడి సాలు ఊళ్ళీ - నిష్పక :గమం " సహజడి - గానముల పరిపాలన ఆrwు - Ys areyులు - జిల్లా So spare, - హయద రాజాను రాజ్యం జమీం చూపులు, శాటనము. 3. కుదరాబాదు ల్యేంబూరు - కు పాజన- చంగుందరాబాదు - "ఏం : సమునండు -కుంది. వారి రాజ్య తంతము - పరిపాలన - రకాల గారలు, యీద ఆ.com కొంగల భయము 'వీరజవాడ బిగువి. -- in WM N 14

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

ప్రకణము పుటలు

లిపులు - గయాళీలు పంచగౌడ బ్రాహ్మణుల ఆచారములు - సౌరమాన చాంద్రమాన బార్హ స్పత్యమాసములు - అధికక్షయ మాసాలు - తమలపాకులు - నావదొంగలు - ఆధ్వాచార్యులు - గవళీలమతము -

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
245

దేశాలు, చప్పభాషలు - ఏడులోకాలు - ఉత్తరదక్షిణ ధృవములు - దేవతలు, గంధర్వులు, రాక్షసులు, పిశాచములు-సప్తసముద్రాలుసృష్టిక్రమము - పృధవ్యస్తేజో వాయ్వ్యాకాశాలు - పర్తవము - ప్రకృతులు ఆత్మ అంతరాత్మ పరమాత్మ - తిర్య్హగ్జంతుకోటి - ఆక్కశవాయునహ్నీభూతాలు - సత్వరజస్తమోగునములు - అరిషడ్వర్గములు - లింగభేదములు - సప్తగ్రహములు - ఇంగ్లీషు గ్రహలాఘవశాస్త్రము. సూర్య సిద్ధాంతము - అహ: ప్రమాణములు - ఇంగ్లీషు వారి భూగోళజ్ఞానము.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
262

బదర్ గయానుండి కలకత్తాకు పోవు గంగానది మార్గములు - జలచరములు - బజరాల ప్రయాణము - కృష్ణనగరము - నదీయ (నవద్వీపము) - కాంటిపూరు - హుగ్గలీ - బారకుపూరు - శ్రీరాంపూరు - కలకత్తా - కాళికాశక్తి-గుడి-పూజలు, ఉత్సవములు- బంగాళీ స్త్రీపురుషులు-కులీనులు- కలకత్తా పూర్వచరిత్ర - మూర్షిదాబాదు నవాబు; డిల్లీపాదుషా, ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము- కలకత్తావర్ణన-ఇంగ్లీషు కాలీజు-క్రీస్తుమత ప్రచారము.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
280

వుడుబడియా - ఆయుధాల నిషేధము - భద్రకాళి - జలేశ్వరము - మండిజ్వరము - కాళేశ్వరము - మత్స్యభక్షణ - పెరిమిట్టు చౌకీలు - వుత్కలదేశము - వైతరణీనది; నాభిగయ; జాజిపురము - బోయీలు - సుఖరోగములు - కటకము - ఇంగ్లీషువారి రాజ్యతంత్రము.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
295

క్రీస్తు మతాంతరుల కీ కర్మదేశ మెందుకు వశమైనది? - వర్ణాశ్రమములు పాడగుట - ఇంగ్లీషువారు; క్రీస్తుమత ప్రచారము; మహమ్మదీయులు - హిందూమహమ్మదీయ క్రైస్తవమతములకు; బ్ర్రాహ్మణులకు దొరలకు; గల తేడాను గూర్చిన ఇతిహాసములు - సత్యవాది; కులీనబ్రాహ్మణుని కధ - జగన్నాధ మహాక్షేత్రము - స్థలపురాణము - గుడివర్ణన - అర్చనలు భోగములు - బలభద్ర కృష్ణ సుభద్రలు; సుదర్శనమూర్తి-జగన్నాధ ప్రసాదము - వీని అంతరార్ధము.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
314

నరసింగఘాటు - కళింగ గౌరకోమట్లు - చిలక సముద్రము - పోలీసు నౌకరులు- తపాలా ఉద్యోగులు - మన్యాలు - గంజాంషహరు పాడుబడుట - ఋషికుల్యనది - కళింగదేశము - చతాపురము -కొండపాళెగాండ్ర బందిపోట్లు - అధర్వణవేదము- యిచ్చాపురము - గంజాంజిల్లాలో రేవులు - జమీందార్లు, బందిపోట్లు - ఏక: పాసానికురుతే ఫలం భుంజ్కే

విషమునూదిక

19 - ములు - విజయములు - R 1 ANA

R - M ma - - AV ప్రము. పుటులు, 12.76 - Xoగాపుగల ము "ఉసిరులు - ఆ సొటక్కులు - సళ్ళు - 0di

  • ol de

సhang way - పుషకుడు -- XO - పుకుల ఈగ - నా : - Imran N+ck 2 చుట, శూరుల సృష్టి, నందాలు నత్వము పరచుట - క్రీస్తు మత సంగము - #నిపోని 29 ధరకులు ఆదాములు - దేవాలయ ముఖమున బొళ్ములు - "హ్మ తులు స్తోనూలు - ఉన్నా దానము - రామ్ నాడు తారుము Vetes reg - Viూ హార్మ్యము 0క్వేశ్వరుడు సమ్మరూపము , 03-03 13. Fatala.. .. . wit: t: a * and • ముడులు గద్య కు ఉA --

  • నీలగు మv'ని ములు

తరము - ఊంజలుంగు" వేణీ చేపడగలు గోబీపురము Assi+irgo, * పరీకు కందులు -పట్నా షహరుగున. 18-17X 18. కులజురి రాజ్యాధి పత్యము స్వదేశీ సంస్థానాలు - TSri రణజిత్తు మందు నేపాళము, దేవతయగ నల్లజూర్య దీపము రాహ్మఖజం - జూద శ్యులు • రాళ్ళు గొడులు భర్జరులు తగిక అడareలు చిర్వాకులు సంబూదీలు - రాము ధర్మము మునక 8న, ఈ వ7-1 -- 1 -- మూలస్మృతులు - Kin మner - my bము : హన్మ సుమతీ ను స్మృతులు - Vatude; * ఎపు 0 rakee - Br0K్వము . MX_DK) .a 10. నీదూరణమా - గయమహా 1 తరు - సాహENCE - అతాము - యగునును ఢ - అష్టగణ - నీ కదము - ఆహ్య కల నిధము - కుంబ్బ - 1944 Kirituu - ఇడ్లు పాదము , అమలుకుటము - సాధనకు - 1 నయు భజనము - పర్వతము . no sana li, tapeu

      • howు

తము - 'హ్మ్మగూని - తీర్థ జగితా జంలోని మహా సెలవులు • or raw - పంటలు: పంజాతులు - పరిజగియలు - నిఘం జారీఖు (T*es Hikు త్వ? పడు) - T+9nు రిపాలని ములగు; Koturo.. anna30 17. కట్నాకుండి X 1) గా పటిమీద యందు - ముప్పై మూడు కోట్ల ఉదర కన్నా ముడు- 2-1 వాడఖలు • చంమీణ- శ్రీ గుండుము. ఉర్లగుండు - ది మద్య నారము - ఆణి చూద్యప్రసిద్ధులు - 1 హwుగాం. రాతలు - కంపనీ ఇద్యోగాలు రాజు బంబాలు - పార్టీ ష - - కనిము. తర . ఇంట్లు పాదం మిహములు 'voti orళ్ళలో we - . ప్రకరణము పుటలు లిపులు - గయాళీలు పంచగౌడ బ్రాహ్మణుల ఆచారములు. సౌరమాన చాంద్రమాన బార్హ స్పత్యమాసములు - ఆధికక్షయ మాసాల - తమలపాకలు -నావదొంగలు మధ్వాచార్యులు - గయావళీలమతము. 231-245 18. 56 దేశాలు, చప్పన్నభాషలు - ఏడులోకాలు - ఉత్తరదక్షిణశ్వేతములు - దేవతలు, దంధర్వలు, రాక్షసులు, పిశాచములు-సప్తసముద్రాలు- సృష్టిక్రమము - పృధివ్యస్తేజో నాయ్వ్యాకాశాలు - పరితత్వము - ప్రకృతులు - ఆత్మ అంతరాత్మ పరమాత్మ - తిర్యగ్జంతుకోటి - ఆకాశవాయు నహ్నిభూతాలు - సత్వరజస్తమోగుణములు, అరిషడ్వర్వములు - లింగభేదములు - సప్తగ్రహములు - ఇంగ్లీషు గ్రహలాఘవశాస్త్రము, మాగ్యసిద్ధాంతము - అహ: ప్రమాణములు - ఇంగ్లీషు వారి భూగోళజ్ఞానము. 245-251 19.బదర్ గంజునుండి కలత్తాకు పోవు గంగానది మార్గములు- జలనగములు-బజరాల ప్రాయాణము - కృష్ణనగరము - నదీయ (నరద్వీపము) - శాంతిపూరు - హుగ్గులీ - బారకుపూరు - శ్రీరాంపూరు - కలకత్తా - కాళికాశక్తి - గుడి-పూజలు, ఉత్సవములు - బంగాళీ స్త్రీపురుషులు- కులీనులు - కలకత్తా పూర్వచరిత్ర - మూర్షిదాబాదు నవాబు; డిల్లీపాదుషా, ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము. కలకత్తా వర్ణన- ఇంగ్లీషు కాలేజి-క్రీస్తు మతప్రచారము.262-280 20. వుడుబడియాస్ - అయుధాల నిషేధము - భద్రకాళి - బలేశ్వరము - మలడిజ్వరము - బాలేశ్వరము - మత్స్యభక్షణ - పేరిమిట్టు చౌకీలు - వుత్కలదేశము - వైతరిణీనది; నాభిగయ; జాజిపురము - బోయీలు - సుఖరోగములు - కటకము - ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము. 280-298 21.క్రీస్తుమతాంతగుల కీ కర్మదేశ మెందుకు వశమైనరి? - వ్ఫర్ణాశ్రమములు పాడగుట - ఇంగ్లీషువార్రు; క్రీస్తుమతప్రచారము; మహమ్మదీయులు - హిందూమహమ్మదీయ క్రైస్తవమతలకు; బ్రాహ్మణులకు దొరలకు; గల తేడాను గూర్చిన ఇరిహాసములు - సత్యవాది; కులీనబ్ర్రాఃమణుని కధ - జగన్నాధ మహాక్షేత్రము - స్థలపురాణము - గుడివర్ణన - అర్చకులు భోగములు - బలభద్ర కృష్ణ సుభద్రలు; సుదర్శనమూర్తి-జగాన్నధప్రసాదము -వీని అంతరార్ధము. 295-314

22.నరసింగ ఘాటు - కళింగగౌరకోమట్లు - చిలకసముద్రము - పోలీసునౌకరులు - తపాలా ఉద్యోగులు - మన్యాలు - గంగాంషహరు పాడుపడుట - ఋషికుల్యనది - కళింగదేశము - చత్రపురము - కొండెపాళిగాండ్ర బందిపోట్లు - అధర్వణవేదము - యిచ్చాపురము - గంజాంజిల్లాలో రేవులు - జమీందార్లు, బందిపోట్లు - ఏకః పాసానికురుతే భజం భుంజ్కే

మహాజనం -శిష్టుకరణాలు - బ్ర్రహ్మణులలో నాడు భేదములు, నియోగులు - సరుక్యూటుకోర్టు - ఇంగ్లీషువారి నెరవిచారణ పద్దతి - శ్రీకాకుళము - భోస్త్రీలు - భరతశాస్త్రము - విజయనగరం తాలూకాలో అగ్రహారములు - విజయనగరం చరిత్ర - వర్ణన.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
331

వుప్పాడ బోయీలు - వీరభద్రరాజు పితూరీ - సింహాచలము - విశాఖపట్టణం జిల్లా స్త్రీలసౌదర్యము -తెనుగుభాష - యిండ్ల అలంకారములు - వుప్పాడబోయజాతి; సర్కారుకు తలపన్ను; మద్యపానము - స్త్రీ పురుషులలో మోహము - పిఠాపురము; పాదగయ - పెద్దాపురము జమీందారీలు - రాజానగరము - రాజమహేంద్రవరము - కొచ్చర్లకోట వేంకటరాయనింగారు - వాడపల్లి.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
343

శృంగవృక్షము - మచిలీబందరు పూర్వచరిత్ర - స్త్రీపురుషులు - ఉత్తర సర్కారు జిల్లాల జమీందార్లు - కోమటి జమీందార్లు - కృష్ణా తీరపు యాచక బ్రాహ్కణులు - కళిందదేశము; ఆంధ్రదేశము - స్త్రీపురుషులు - అత్తరుతాంబూలములు - చంచవోలు - బాపట్ల - వేటపాలెము - నెల్లూరు - వుప్పరజాతి వొడ్డెవాండ్లు - నియోగులు; కణీంకములు - అరవమాటలు - వుత్తరపినాకిని మొదలు దక్షిణపినాకినివరకు మధ్యదేశము - నెల్లూరి సీమ స్త్రీపురుషుల స్వభావము.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
364

పొన్నెరి - స్థలమహత్మము - తిరివట్టూరు-స్థలపురాణము, చెన్నపట్నం వారి పత్రాలు; తోటలు - చెన్నపట్నము పూర్వచరిత్ర - శ్రీరంగరాయలు - దామెర్ల వెంకటాద్రి నాయుడు - ఇంగ్లీషువారి రేవు బందరు - కుడి యెడమ కులకక్షలు - ఫ్రాంసువారు -హైదరాలీ - అరికాటు నవాబు రాజ్యం ఇంగ్లీషువారి వశమగుట - చెన్నపట్నం రాజధానిలో కుంపినీ వారి పరిపాలన - చెన్నపట్నం వర్ణన - స్త్రీపురుషుల ప్రకృతి - ఇంగ్లీషువారు.

--

11 " 92 9) ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర సంపాదకుని ఫుట్ నోట్సు - వివరణల సూచిక . పుట. కాశీయాత్ర చరిత్రను గురించి శ్రీ గిడుగు వెంకట రామమూ ర్తిపంతులు గారి ప్రశంస ముఖపత్రం కాశీయాత్ర చరిత్ర తృతీయ ముదణం పీఠికలో బిషప్ హెబరు గారి భారత దేశ యాత ప్రశంస : 4-10 ఏనుగుల వీరాస్వామయ్యగారు - ఏది మిత్రులు : వీరాస్వామయ్యగారి రి జీవిత విశేషాలు గోమ లేశ్వరపురం శ్రీనివాసవీళ్ల గారు జార్జిస్ర్టక్ గారు- బెంబాకం రామనాచార్యులు గారు కుంపినీ పరిపాలన - ప్రజల స్థితి హిందూ లిటరరీ సొసైటీ నవయుగారంభం 7. శ్రీ గాజుల లక్మీ సర్సు పెట్టి గారు చరిత సాధనాలు వీరాస్వామయ్యగారు “మగారికి వ్రాసిన లేఖ 8-10 చెన్నపట్నం ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో ఉన్న కాశీయాత్ర చరిత్ర 28 మాదిరి పుట (చూడు షహరుల వర్ణన గల పుట) రా శ్రీనివాసపిళ్ల గారు వ్రాసిన వీరాస్వామయ్యగారి జీవిత చరిత్రలో వివరణలు 1-10 వివరణ, తూర్పుఇండియా వర్తక సంఘం సదర్ ఆదాలతు కోర్టు (కుంపినీ వారి ప్రభుత్వ చ్చేరీలు, చాందరూనము సౌరమాసము వర్తక కార్యాలయాలు అధిక క్షయమాసాలు ఇంగ్లీషు హవుసు ఆపు చేయేజన్సీలు (చూడు : అనుబంధం) సర్ రాల్ఫ్ సామర్ బోర్డు ఆపుత్యేడు ఆఫీసు నందన సం! కరవు చెన్నుపట్నం హైకోర్టుకు పూర్వం సర్ రాబర్టు కిమీ వున్న ఉన్న కోర్టులు వీరాస్వామయ్య గారి మరణ సంవత్సరం నం ఈ వీం కోర్టు - 1. ... + . వివరణ. .

వొయార్ హవుసు .

a భా . 19 సంపాదకుని ఫుట్ నోట్సు - వివరణల నూచిక 17 - 9 $1 17 అది M ". 1) కాశీయాత్ర చరిత్ర మూలగ్రంథంలో వివరణలు వివరణ : వుట వివరణ. పుట చెన్న పట్నం సుప్రీంకోర్టు " కర్ణాటకము 900 చందులాల్ 3 కర్ణాటక నవాబు' లేక కుంపినీ వారు; దేవాలయాల పరిపాలన... ఆర్కాటు నవాబు తీరుపతి దేవస్థానము షూజా కట్టిన రాజమహాలు రం 1, జగన్నాధం హెబరు వర్ణన - రాయ రెడ్డి రావు (రాయజీ) MO | సౌర సంవత్సరం 83 ఫోర్టు సెంట్ జార్జి కాలేజీ 12 | చాంద్రమాసములు పునా శ్రీమంతుడు సీస్వా 1.0; 05 | మూర్షిదాబాదు DE కర్నల్ స్లీమణ" (వాత పతి) F | సురాజు లా 'సెంట్ తామస్ మౌంటు, ఒక దేవాదాయముల పరిపాలన 305 పరంగిణండశాల P; 3; 328 " జగన్నాధం న్యూబోల్ట్ గారు రం | వాత ప్రతిలోని సంగతి: – చెన్న పట్నం పడి లెక్క n. ఛతపురం అరణ్యమార్గం 30F

  • ఆరభోజీ మహారాజు

ople కపిల రామదాసుపంతులు 30F తంజావూర్ రాజు శ్రీకాకుళం జిల్లాణ్ణి 3.93 అహల్యా బాయి ols కొచ్చర్లకోట వెంకట ఔరంగజేబు మశీదు రాయనంగారు 30X లక్కునో నవాబు పొత, కొత్త జమీందారులు 3X4 సర్ తొమస్ మనో మచిలీ బందరు 385 విలియం బెంటింకు నీ. పీ. బౌను గారు 38F పీష్వా అమృతరాయడు వ్రాతప్రతిలోని అదనపు సంగతి: 3 బిషప్ హెబకు గారి వర్ణనలు BLE పీష్వా అమృత రాయడు కుడియెడమ కులక క్షలు 380 పరంగి కొండశాల 388 కాశీ విద్యాలయం 182 | చెన్న పట్నం వంట్ రోడ్డు చెట్లు ఘాజీపురం చం సౌరమానము ఛాంద్రమానము; లకునోనవాబుగా బార్ల స్పత్యమానము; రంజిత్ నింగు 02 ఆధిక క్షయమాసాలు 'మ్లేచ్ఛుల దండయాత్రలు, F - అనుబంధం 11 " - 5 1. MLO COL EN 11 .. ES ” OLE 35 17 ” 1, కాళీ జన సంఖ్య 030 . . 53 99

.

నడిమి వూళ్లు.

ఫుట 1 14. D D గం 6 na 19 . ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర మ జి లీ వూళ్ళ పట్టి హిందూదేశ పటములో మజిలీ సంఖ్య మజిలీ సంఖ్య నడిమి వూళ్ళు. 030 సం!! గం|| మే నెల 5 కాళీ పేట 1. చెన్నపట్టణము దువ్వూము మాధవరము వంగలి పొలవాయి సం జూన్ ". వెంక టేశ నాయుడీ సతము ఆహోబళము f-no ( పెదపాళెము) శ్రీరంగాపురం తిరువళ్ళూరు రుదవరము (వెంగలి, రాముజేరి) మహానంది no కనకమ్మ సతము బండాతుకూరు 00 (కార్వేటి నగరం) వెలపనూరు బుగగుడి ఓం కారము 00 పుత్తూరు వెం వెంట 9. వడమాలపేట సత్యం ఆత్మకూరు అలమేలు మంగాపురం నాగులోటి 'మే 3, పెద్ద చెరువు mx 2. దిగువ తిరుపతి జూన్ GL. 3 తిరుపతికొండ 4. శ్రీ శైలము 1930 'మే 30, భీముని కొల్లము కరకరంబాడు -- జూన్ 20, పెట్టిగుంట బాలపలె కోడూరు (కృష్ణ దాటడం) వోగంచాడు ముసలిమడుగు జూన్ 30. నందలూరు సిద్ధేశ్వరం మాటు -3 అత్తిరాల పెంటపల్లి భాకరాపేట చిన్న మంది 974 3. కడప పుష్పగిరి గణపురం DL 6 mm 912 పెద్ద చెరువు E E అని నివృత్తి సంగమం Em E 'పుల్లంపేట ² L 3 . 2 2 పొనగల్లు వొంటిమిట్ట 3 వనపర్తి BE. మజిలీ వూళ్ళ పట్టిక 21 నడిమి వూళ్ళు, DE DF జూన్ . a. ఆగష్టు 30. మజిలీ సంఖ్య నడిమి వూళ్ళు , పుట | మజిలీ సంఖ్య చోళీపురము యేరులాబాదు X3 మమోజీ రేట (పిన్నగంగ దాటడం 16) జడచర్ల ధమోరా X13 నాగనపలె లేక చాలనగరం 90 కాయరా 18 జానంట లేక ఫరక్కునగరం - AM సాపురం పరోడా XE. 22 5. హయిదరాబాదు 39.80 మాండుగాం య బేగంబజారు 33 చింది Mo జూలత. గూంగాం XF శికిందరాబాదు 3 కాకిలిఘాటు .ar గోలకొండ 34 ఆగషు, 7. నాగపూరు LO-2 3 మేడిచేల? 30 మాపాపేట రం కామిటి 13 బిక్క నూరు ట రం కొమారెడ్డి పేట 8. రామ టెంకి* 28-2x మల్లు పేట 8. దొంగలతలావు 24-2- యీదలవాయి 83 కురాయి* ఇలా జగనంపల్లె వేములవాడ గర్ర ఇలా 8 చావిడి* 2. దూదు గాం 8 శిమినీ చాం స్వర్ణ 8x నారాయణగంజు* తాం 82 గణేశగంజు* రామన పేట చస్పారా ధూమా* రాగి (గోదావరి దాటడం) లక్కునోడాన్ 30 UE.. రాయచౌడు 08 (కుళ దర్పణము) జూవానది పిప్పర* Ho సెప్టెంబరు 2. విచ్చోడా (నర్మదానది దాటడం)

  • దారిలో వున్న చిన్న వూళ్ళ జాబితాలు అయ" ఫుటలలో వున్నాయి,

ఆర్మూరు vo జూలై 30. 6. నిర్మల ఆగష్టు బొడ్డూరు 22 ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత మజిలీ సంఖ్య నడిమి వూళ్ళు నడిమి వూళ్ళు ఫట | మజిలీ తం 11. ప్రయాగ Fo-18 సెప్టెంబరు 01. 15 సంఖ్య ఆకోబరు 1. తిలవారా . సుమతి రా D-OUX సెప్టెంబరు (ఆలహాబాదు) ఆకోబరు 33. 8. జబ్బల్ పూరు గంగానది మీద ప్రయాణం * X3 గోసలపూరు* FX అక్టోబరు 32. పెన్నగరు FA 12. కాశీ X2-025 సలమాబాదు - FE (హరిద్వారము, గంగోతం మురువారా* బదరీనా రాయణం, బదరీకేదారము nte. దెవురి Es కాశ్మీరము 978) సభాగంజు FF డిగంబరు గా, గుణ నారా * గయకు ప్రయాణం మోహారు* 000 గాజీవూరు గా,-00 ఆమరాసాట * ఇంత చప్రొ, బకుగరు, ఆరా, దానా పల్నా గంలో పూరు, బాలీవూరు 000 సెప్టెంబరు 2. డిసంబరు 3. 9, రీమా* OF-nok 18. పట్నా ,యూ-07., రాయవూరు and 303 , (జ్వాలాముఖ ..., సతిని* On) దేవప్రయాగ గం) మనగాం 30 వ సం|| రం|| జనవరి, మౌగంజ. Do పునః పునః నది హనుమాన్యా* One నీమా నదామా కటుకరి one జానా -03 కటా (డ్రమణ గంజు) 073 చెలా అం లాలుగంజు ంలో సెప్టెంబరు 9. జనవరి, 10. మిరిజాపూరు OF-099 14. గయ ఎం6-30 అరోబరు F. సాహెబు గంజు 90X వింధ్య వాశిని (గుగథ దేశంలో మహాస్థగాలు • 99% -9 గోప్పీగంజు కాశీనుంచి 'గయకు దారి * 338) O అండ్యా సరాయి OJE ఫిబ్రవరి గా. జూనీసరాయి గా 32 15. పట్నా మళ్ళీ చేరుట 30

  • దారీలో వున్న చిన్న వూళ్ళ జాబితాలు ఆయా పుటలలో వున్నాయి

303 603 (8) మజిలీ వూళ్ళ పట్టిక 23 సంఖ్య సడిమి పూళ్ళు, నడిమి పూళ్ళు. . 9FO 970 FO DES n 300 అee జూటం. పుట | మజిలీ సంఖ్య మార్చి బస్తా 158 బాలేశ్వరం గంగానది పైన ప్రయాణం - 39 00 సూరంగు 16. మూంగేరి (మాంమీరు) 238 నీ తొగుండం 938 భద్రక మీ జూంగీరు (జంగీరాగాదు) ఆకులా పదా I3E మూడియా పాడు (వాతే వైద్యనాధం - 92-933) కహలుగాం -35 జాజిపురం (నాగయ) FO గోపాలపూరు 380 భాగల్పూరు చత్తియు g. మార్చి 18, 17. రాజా మహలు అరం (మహానది దాటడం) బదుగ కటకం 9F% పటకాబాడి JE. 3 గోపాలపూరు 300 ఏప్రిల్ పిప్పిలి 18. కృష్ణనగలు సత్యవాది 300 సదియ్యా, సద్యా, నవద్వీపము .. శాంతిపూకు (సమళి పూరు) జగన్నాధము 300-30% JEG (భువనేశ్వరము 3cr) ఆచానకు (రకు పూకు) జూర్. శ్రీరాంపూరు నరసింగ ఘాటు 308 ఏప్రిల్ , (2F- మాణిక్యపట్టణము 30. (ఆగా, లేక ఆగరా 928) చిలక సముద్రం (దాటడం) (మ్పూరి దాబాదు లేక మక్కు- మిణగువ్వ 30 షూదాచాడు JL 2, 123, 122) మాలు ఝా 30t జూన్ 3. ప్రయాగ 30 జూ. 30, వుడుబడియా గంజాం 302-గా, బాగునా సీదాహ్పాటు డబరా జూలై 0. భప్రకాళి 953 నాయట BoF రాణీ సరాయి 958 30 జె లేశ్వరం-పట్టణ బురంపురం 30-30 OL 2 ముగ్గులి 923 290€ 93 19. కలకత్తా ం (ఋషి కుల్యనది) DY9 20. ఛత్రపురం -90% 24 ఏనుగుల వీరాస్వామయ్య గారి "కోలీ యూత నడిమి వూళ్ళు, మజిలీ సంఖ్య శరసన్న పేట నెర -- మజిలీ సంఖ్య నడిమి వూళ్ళు. పుట జూలై 3, జూలై 20. యిచ్ఛాపురం 3.90 పిఠాపురము 337-380 {గంజాంజిల్లాలోని రేవులు 3 30) "పెద్దాపురము 300-300 కంచర్ల 3. జూ లై 20. పలానీ 303 రాజానగరము 3రం రఘునాధపురం 30 22. రాజమహేంద్రవరము 383–36x హరిశ్చంద్రపురం 300 322 | (కాకినాడ, కోన సీమ, ధవిళేశ్వరం, భద్రాద్రీ, కోరంగి 383, 384) రావులవలస 3) జూలె . జూలె 2. 21. శ్రీకాకుళము (గోదావరి దాటడం) 302-3.90 పొడపల్లి {{శ్రీకూర్మము 397) రాల (ర్యాలి) 38€ ఆచంట 36జ వెజ్జపురం 3.95 శింగవృక్షము 382 గిరివాడిపాళం 3. బొండాడ 382 {గంజాం, విజయనగరము తాలూ యేలూరి పొడు 382 "కాలలోని అగ్రహారాలు, కలిదండి 385 మహాస్థలాలు 391) తుమ్మడి జూలై 10. విజయనగరం 3F-330 21. మచిలీ బందరు 28-34. అలమంద 330 సుబ్బవరం 33. 3k సింహ్వాచలము 33.. (చల్లపల్లి, కళ్లేపల్లి 320, 319) క సంకోట 33. అనకాపల్లి 333 యలమంచిలి 338 (కృష్ణానది దాటడం) దివ్యల 338 34. 338 (భట్టుపోలు, లంజదిబ్బ 328) వుపమాకా 338 చందవోలు తుని 331 3201 నాగలాపల్లె 332-332 వేటపాలెం 3202 (యానాం, నీలపల్లి, యింజరము, చినగంజాం BE మాడయపాళెము, వుప్పొడా 332) అమ్మనబోలు BAL 375 ఆగష్టు 1. కొత్త పాళం ఆగష్టు ①5, కనగాల, నక్కపల్లి 32187 గాపట్ల మజిలీ వూళ్ళ పట్టిక 25 మజిలీ నడిమి వూళ్ళు. నడిమి వూళ్ళు, సంఖ్య ఆకుల లూకు వెలగపూడి సత్రము రేడు కొత్త సత్రము కూవ్వుల దిన్నె పంటల్లూకు గోడవలూరిసత్రం పుట | మజిలీ సంఖ్య పుట Bha బ్రాహ్మణపుదూరు BLO 302 దొరవారి కోనేరు 310 2013 మన్నారు పోలూరు 36. 3112 (కోటపోతారు) 3210 చిలకలపూడి రామస్వామిసత్రం 3- 325 సుళూరు పేట BE. 315 గుమ్మడిపూడి 343 సిపెంబరు 1. పొన్నేరి 36.8 3X విచ్చూరు సెప్టెంబరు 9. 26. తిరుపట్టూరు 321-32. వారి rol సెపెంబకు 3. 32.0 320 చెన్నపట్టలము 360-328 ఆగష్టు 1. {పినాకినీ నది దాటడం) 24. నెల్లూరు ఆగము . . మనుబోలు గూడూరు నాయడిపేట A3 అవి సందర్భానుసారంగా గరా:- బాల కెట్లలోనిని మజిలీవుళ్ళు 'కాపు, వర్ణింపబడ్డ పూళ్లు. 17 వ ఫుట, 2 న కాలము, 1-8 పంక్తులలో కర్ణాటకను, ఆర్కాటు నవాబు, ' రాయజీలను గూర్చిన ఫుట్ నోట్' వివరణల ఫుట, -30 అని తప్పు పడింది. 309 అని దిద్దుకోవలెను, 26 చెన్నపట్టణ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో నున్న కాశీయాత్ర చరిత్ర వ్రాత ప్రతిని గురించి వారిపుస్తకాల పట్టెడలో వ్రాయబ్నడిన వివరములు.

A DESCRIPTIVE CATALOG OF THE TELUGU MANUSCRIPTS IN THE GOVERNMENT ORIENTAL MANUSCRIPTS LIBRARY, MADRAS. Vol. VI Vacanakavyus, pages 1717-1728 No.1407. కాశీయాత్ర చరిత్ర.

KASIYATRA CARITRA. Substance paper. size 12 1/2 X 8 3/4 inches. pages 490 Lines, 21 on a page. Chaaracter, Telugu Condition, slightly injured. Appearance, old. Mode of writing, fair and free from mistakes. Complete.

The following note appears in the beginning of the work: "N.B.- The printed copy is somewhat abridged from the present one: which was presented to me by the author. This manuscript is given at full length; another copy in my library No.247 is abridged one - and the printed edition is very much retrenched. The present Volume is the best of the three; the alterations afterwards made being not always improvements." "C.P.Brown 1839"

At the close the work is made the following note in pencil. "Examined by Appaiah and Vencatrow, Render."

At the end of the MS is pasted a private letter of the Author, Enugula Virawami dated 1th December 1831, and addressed to Mr.C.P.Brown. In this letter the Author describes the work as follows:

"During my last travel to Benares, I took my mute in going thro' Cuddapah, Hyderabad, Nagpore, Jabalpore, Mirjapore and Allahabad. In return I came by Gazpore,(Chaprah),Patna, Gyah, Caltutta, Pooree, Ganjam and all Northern districts, and kept a correct journal of the same. I beg also to inform you that in that journal. I have been giving a correct brief histories of all the Hindoo holly places, rivers, etc., and made several observations upon Hindooism, Mahamadism and Christianity: also upon Hindoo Mi theology and Astronomy. I have also commented shortly upon customs, manners, castes, laws and late Governments of the several places"

కాశీయాత్ర చరిత్ర

యెనుగుల వీరాస్వామయ్య వారి చేత వాయబడి

కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళెగారి వుత్తరువు ప్రకారం

పుదూరి నారాయణశాస్త్రిచేత లెఖక తప్పులు దిద్దబడి

       సం|| ఏప్రిల్ నెలలో

అచ్చువేయబడిన యీపుస్తకము గవర్నమెంటువారి వుత్తరువు ప్రకారము

వర్తమాన తరంగిణీ మొద్రాక్షరశాల యందు

పువ్వాడ వేంకటరావుగారి వలన

రెండవతూరి

ముద్రింప బడినది.

          దో సం|| డిసంబరునెల


! పీ ఠి క

ఇందువల్ల అతి వినయముతో తెలియపరచుటయేమంటే యేనుగల్ వీరాస్వామి అయ్యవారలంగారు కాశీయాత్ర బోవునప్పుడు యాత్ర సంగతులున్ను ఆయా ప్రదేశముల వినోద సంగతులున్ను వ్రాయించి పంపించవలెనని యడిగినందున వారు అలాగే అప్పుడప్పుడు వ్రాయించి పంపగా ఆ సంగతులను పుస్తకముగా చేర్చినాను. అది కరకరంబాటి తపాలా రైటరు-పనయారువేలకు మొదలారి అరవభాషతో తర్జుమాచేయించగా అచ్చు వేయించి ప్రసురము చేయబడియున్నది. అనేక గొప్పప్రభువులు తెనుగు భాషతో నావద్దనున్న యాపుస్తకము ప్రచురము చేయబడితే బహు జనోపయుక్తముగా నుండునని కోరినందున పైన చెప్పిన పుస్తకము కాశీయాత్రచరిత్ర యనే పేరుతో అచ్చుమూలకంగా ప్రచుర ప్రచడమైనది.

యిందులో యాత్రబోవువారికి వుపయోగించేలాగు మాగన్ ములు, మజిలీలు అచ్చట దొరికే వస్తువులున్ను వ్రాసియుండుట మాత్రమేగాక మార్గముల కిరుపక్కలనుండే అడువులు, కొండలు, పొలాలు, గుంటలు, తోపులు, వూళ్ళు మొదలైనవాటి వివరములున్ను మజిలీలొ నుండే స్థలవసతి, గృహవసతి, జలవసతులున్ను మజిలీల సమీప గ్రామముల సంగతులన్ను, తిరువళ్ళూరు, తిరుపతి, అహోబిలము, శ్రీశైలము, కాశి, గయ, జగన్నాధము, శ్రీకూర్మము, దాతావైద్యనాధము, సింహాచలము, కళ్ళేపల్లి, శ్రీకాకొళము మొదలైనదివ్యదేశముల మహిమలున్ను, గంగ, యమున, సరస్వతి, ప్రయాగ, గొదావరి, కృష్ణ, సరయు,శోణభద్ర, కర్మనాశిని, గండకి, ఫల్గుని, పున: పున: నది,సీతాగుండము, బ్రహ్మగుండము, పినాకిని మొదలైన నదుల మహిమలున్ను, హయిదరాబాదు, నాగపూరు, కటకం, కలకత్తా, రాజమహేమ్,ద్రవరం, పట్నా, గంజాం, విశాఖపట్ణం, విజయనగరం, మచిలీబందరు, నెల్లూరు, చెన్నపట్నం వగైరా షహరుల సంగరులున్ను, మరిన్ని ఆయా ప్రస్తావములలో అద్వైత ద్వైత విశిష్టాద్వైత మతములు, క్రీస్తు మహమ్మదు మతములు దక్షిణదేశస్థులకున్న, ఉత్తర 2

దేశస్థులకున్ను వుండే ఆచారాది భేఅములు గౌడద్రావిడాది బ్ర్రాహ్మణ జాతి విభజనలు, భూగోళ భగోళస్థితి క్రమములు మొదలైన యనేక విచిత్రసంగరులు బహు జనోపకారబుద్దితో వ్రాయబడి యున్న వాటిలో యీ కొన్ని విషయములను యీపుస్తకము అచ్చువేసి ప్రచురము చేయపూనుకొన్నందున నాబుద్ధి శక్తి స్వల్పమయినా విధిలేక యధా శక్తిగా వ్రాయడమైనది.

కోలలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళ. ---

రామజయం --

రాజేశ్రీ యేనుగుల వీరాస్వామి అయ్యవారలంగారు లోకోపకారబుద్ధితో యాత్రసంగరులను వ్రాయునప్పుడు ప్రస్తానములలో అనేకులకు సందేహాస్పదములైన విషయములను గురించి తమ సూక్ష్మమయిన బుద్ధిబలముచేత నిష్పక్షపాతముగా ప్రసంగింపుచు తమ తాత్పర్యములను బయిలుపరచి యున్నారుగనుక వాటిని చదివేవారు సులభముగా తెలుసుకునేకొరకు ఆ ప్రసంగములకు మొదటనున్ను తుదనున్ను పుష్పములు వుంచి మరిన్ని స్పష్టముగా తెలిశేకొరకయి ఆ ప్రసంగగ్రంధపంక్తులయొక్క మొదళ్ళనున్ను పుష్పములు వుంచియున్నవి. *అని అతిసులభముగా చరివేవారికి తెలియుటకై ఆ యా ప్రసంగములు వుండే పుటల లెక్కయున్ను ఆ యా ప్రసంగములయొక్క తాత్పర్య సంగ్రహములున్ను ఈ యడుగున వ్రాయబడుచున్నవి. ---


  • ఈపుష్పము గుఱుతు లీముద్రణమున వుంచలేదు.

ప్రసంగ తాత్పర్యము

పూర్వ ముద్రణమున పుట ఈముద్రణములొని పుటలు

       56. ఇందులో ఆచారాలంకారా హారభేదములు దేశానుసారంగా స్కృతికర్తలు కలగ చేసినందున వొక దేశస్థుడు మరియొక దేశస్థుని నిందించరాదని చెప్పి అందుకు కాశీదేశమందు భోజనానకు దృష్టిదోషము పరిషేచనము చేసుటవల్ల పనిలేదనుచున్నారనిన్ని, ఉదకము పంచభూతములతో చేరినది గనుక అగ్ని మొదలయిన యితర భూతములకు స్పర్స దోషము లేనట్టు ఉదకానకున్న వనిలేదనుచున్నారనిన్ని, పర్యుషితాన్న భక్షణము దక్షిణదేశమందు అనుకూల మని అంగీకరింపబడి యున్నా వుత్తరదేశస్థులు అంగీకరించ లేదనిన్ని దృష్టాంశములు చెప్పబడి యున్నవి.    [65-67]
          59. ఇందులో ప్రపంచమందు యే కార్యమున్ను మంచి చెడుకలిసి యుంచున్నదని చెప్పి అందుకు దృష్టాంతముగా హిందువులు మూఢులకున్ను బాలులకున్ను దైవభక్తి కలగవలనని బింబముల యందు దైవత్వమును ఆరోపించితే పరిపాకమందు కూడా ఆ నమ్మిక పట్టుబడి దైవముయొక్క అఖండ స్వరూపము తెలియకుండా చేయుచున్నదనిన్ని క్రీస్తుమతస్థులు ఆదిలోనే దైవము సర్వ భూతాత్మకమని బోధ చేసుటవల్ల మూఢులున్ను, బాలులున్ను, దైవము కలదనే జ్ఞానమేలేక ముణిగిపోతారనిన్ని విధవలకు వివాహము కూడదంటే బాల విధవలు దు:ఖపడుతారనిన్ని, విధవలకు వివాహము కూడునంటే మొగుణ్ణి చంపి మరివొకణ్ని పెండ్లాడుతారనిన్ని దృష్టాంతములు చెప్పబడియున్నవి.   [68-70]
           71. ఇందులో పరమాత్మడు వొక్కడయినా అనేక మూర్తి భేదములుగా పూజింఛడము బాధకము గాదనిన్ని, సృష్టిసంహారములు చేసే బ్రహ్మరుద్రులకు అవతారము నిమిత్తము




                                                                                            పుటలు

లేకపోయినా స్థితికతన్ అయిన విష్ణువుకు రక్షణాధన్ మై అనేక అవరారములు యెత్తవలసి వచ్చినందున అనేక మూర్తి భేదములు కలిగి ఆ ఘాత్రు లు పూజ్యములయినవనిన్ని ఒక విందులో అనేకవిధములయిన భక్ష్యశాకాదులు చేస్తే భుజించే వారికి ఒక్కొక్క దానిమీద రుచిగలిగినట్టు భక్తులకు వొక్కొక్కమూర్తి మీద భక్తి కుదురుననిన్ని చెప్పబడియున్నది.

యిందులో యెట్టివానికిన్ని సరివారిలో తానుగొప్ప పడవలెననేకోరికే కలిగి యుంచున్న'దనేటందుకు బోయీలు సవారీ మోసుట ప్రయాసయైనా తమజతలో తాము గౌరవపడవలెనని ప్రయాసపడుట దృష్టాంతముగా చెప్పబడియున్నది.

ఇందులో దాక్షిణాత్యులకున్ను, ఔత్తరీయుల కున్ను ఆచారభేదమున్ను ధైర్యస్థైర్య భేదములున్ను కలిగిబున్నదనిన్ని దక్షిణదేశము వుష్ణభూమి గనుక అప్పటివారిక్ జఠరాగ్నిమందించి అల్పాహారములు భుజించుటవల్ల హృదయ కలము దృఢముతప్పుటవల్ల ధైర్యములేక చాంచల్యము కలిగి వుండుటవల్లనే వారి కడతే రడానకు పెద్దలుగుండా రాజోపచారములతో అనేక దివ్యదేశములు కల్పించబడిన వనిన్ని ఉత్తర దేశము శీతభూమియై నందున అచ్చటి వారికి అగ్నిపుష్టి గలిగి గురువైన వస్తువులను భుజించుటవల్ల ధైర్యస్థైర్యములు కలిగి చిత్త చాంచల్యము లేక జ్ఞానముద్వారా కడతేరగలరనే తాత్పర్య్హముతో విశేషించి దివ్యదేశములు కల్పించబడలేదనిన్ని సయుక్తికముగా చెప్పబదియున్నది.

యిందులో సుఖదు:ఖములు కర్మాధీనము లాయెనే యీశ్వరాధనవల్ల దు:ఖములు తప్పిపొవునా, పోవా? అని శంకించుకుని కర్మమే ప్రబలమనే టందుకున్ను, యీశ్వరకృపవల్ల ఆపత్తులు నివతిన్ందు ననటందుకున్ను శాస్త్ర ప్రమాణములు వున్నందున కర్మము తల్లివంటిదనిన్ని యీశ్వరుడు తండ్రి వంటి వాడనిన్ని తల్లి, శిశువు తప్పుచేస్తే నాణ్ని శిక్షించు 3

                                                                                                    పుటలు

నప్పుడు దండ్రి కరుణతోచినట్టయితే ఆ తల్లి శిక్షను తప్పించే లాగు యీశ్వరుడు కర్మానుభవములను తప్పించుననిన్ని, మరిన్ని తల్లి శిశువును సకలవిధాలా రక్షించి వాని మంచినడతలను చెప్పి వానియెడల తండ్రికి మిక్కిలి విశ్వాసము కలుగచేసే లాగున సత్కర్మము యీశ్వరకటాక్షములను విడవకూడదనిన్ని చెప్పబడియున్నది. ఇందులో శైవ వైష్ణవ మతములలో పెద్ద పామరులను కూడా తరింపచేయవలెనని వారి నడతలకు అనుకూలముగా మీరు సారాయి తాగినా యీశ్వరార్పితము చేసితాగండని శాక్తరామానుజ కూట పూజలను కలగజేసినట్టు ఆత్మహత్య చేయవలనన్నవారికి యీశ్వరార్పితముగా త్రివేణిలో దేహత్యాగము విధింపబడినదని చెప్పియున్నది.

     ఇందులో స్వామియెడల భృత్యుని న్యాయముగా నటించుట ఇహపరసాధకమని చెప్పియున్నది.
     ఇందులో జ్ఞానమే మోక్షమునకు ముఖ్యసాధనమయినా కర్మద్వారా సాధింపబడిన జ్ఞానమే నిర్విఘ్నముగా మోక్షమును పొందించుగాని శుద్ధజ్ఞానము బలముకలదిగాదని సదృష్టాంతముగా చెప్పియున్నది.
     ఇందులో సౌరశాక్తాది మతాలు అద్వైత విశిష్టాద్వైతద్వైత మతములలో చేరినవనిన్ని దీపదీపికాన్యాయముగా జగదీశ్వరులకు భేదములేదనుట అద్వైతననిన్ని, పాలతో కలిసి యున్న నెయ్యివలె కించిత్తు భేదము కలది విశిష్టాద్వైతమనిన్ని పాలుపెరుగు మజ్జిగలవలె భేదము కలదనుట ద్వైతమనిన్ని, క్రీస్తుమహమ్మదు మతస్వరూపమున్ని స్త్రీలకు అధోభాగందున్న హృదయగ్రంధి వీడి ఊర్థ్య భాహగమందున్న హృదయద్గ్రంధి వీడనందున మోక్షహేతువైన జ్ఞానము పుట్టనందున వారికి మోక్షములేదనిన్ని యితర జంతువులవలె స్త్రీలు పురుషులకు భోగార్హత లేననిన్ని చెప్పబడియున్నది. 


                                                                                           పుటలు
146  యిందులో బ్ర్రాంహ్మణులు శూద్రజాతిని మిక్కిలి తక్కువ పరచుట యితర మతము వృద్ధిబొందుటకు హేతువయిన దనిన్ని, పెద్దలు పామర జనులను కడతేర్చవలెనని బింబారాధనను విధీంచితే భగవంతుని హేయములైన వికారపు ఉపచారములను లోకులు చేయసాగినందుననున్ను బ్రాహ్మణులు మేము శ్రేష్టులమని ఇతరవర్ణాలను ధిక్కరించడము వల్లనున్ను వీరి దురాచారముల వల్లనున్ను వీరియేడల భగవంతునికి కటాక్షము తప్పి సత్యము మొదలయిన సుగుణ సంపత్తుగల యింగిలీషువారు హిందుదేశము యేలేటట్టు దేవుని కృపకు పాత్రులైనారనిన్ని చెప్పియున్నది.              165 - 178
     యిందులో గౌడులు సాత్విక దేశమందు వసించుటవల్ల సత్వగుణము గలిగి మత ద్వేషములు లేని అన్యోన్యముగా వున్నారనిన్ని డాక్షిణాత్యులైన ద్రావిళ్ళు మిక్కిలి కర్మ శ్రద్ధగలవారయి నందున వీరికి మతద్వేషములు హెచ్చయి అన్యోము లేక యున్నారనిన్ని గౌడద్రావిళ్ళవిభజన క్రమమున్ను కేరళస్థులు, చిత్సాననులు, కరాడీలు, గయావళీలు గంగాపుత్రులు శాకద్వీపబ్రాహ్మణులు విశ్వకర్మబ్రాహ్మణులు వీరి సంగతిన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జారి భేదములు యీశ్వర కల్పితములయితే సకల దేశములయందున్ను యీ జాతిభేదములు వుండవలసినిది; అలాగు లేక కర్మ భూమియందు మాత్రమే కలిగియుండుటవల్ల జాతిభేదములు మనుష్య కల్పితములనిన్ని స్మృతులయొక్క విభజన క్రమమును వ్రాసియున్నది.        190 - 202
  యిందులో గంగాదితీర్త ములనున్ను కాశి మొదలయిన పుణ్యక్షేత్రములనున్ను పౌరాణములగుండా సకల పాపనాశకములనిన్నీ, ముక్తిప్రదములనిన్ని యేర్పరచి నందుకు కారణమేమంటే పెద్దలు మంచి యోచనగలవారై ప్రపంచ వ్యాపారములలో ముణిగియుండే జనులకు తాముచేసిన పాపములు పుణ్యతీర్తములలో స్నానముచేస్తే నివర్తించుననే ధైర్య                                                                                         పుటలు

ముతో తీర్థ స్నానము చేసి నెమ్మది పడుదురనిన్ని, విరామదశను పొందదలచిన మనుష్యులు వొక్కచోటనేవుండి మోక్షమును పొందుదురనిన్ని, పురాణములద్వారా తీర్త ములకున్న, క్షేత్రములకున్ను, క్షేత్రములకున్ను మజిమలు కలగచేసినారనిన్ని పుత్రాదులకు తల్లితండ్రాదులు వున్నట్టుండి చనిపోతే వారి ఋ ణముతీర్చు కోక పోతిమిగదా అనేపశ్చాత్తాపము తీరేకొరకు, గయా ప్రజనాదులకు మహిమలు కల్పించినారనిన్ని చెప్పబడియున్నది. ....221-222

    205యిందులో క్రీస్తుమతస్థులు దేవుడు వొక్కడయి యుండగా మీ మతములో అనేక దేవతలు గలరని యేలాగు చెప్పుచునారని ప్రశ్న చేయగా మాలోనున్ను దేవుడు వొక్కడేను. అయితే మీలో సేయింట్సు అనే దేవసమానులైన పురుషుకు అరాధించేలాగు మాలోనున్న శివవిష్ణు గణపతి మొదలైన దివ్యపురుషులను అరాధింపుచున్నాము గాని దేవుడు వొక్కడేననేటందుకు సందేహము లేదని చెప్పియున్నది.233-234
    207 యిందులో కొన్నిచోట్ల జలము బియ్యమువుడికే పాటి వేడికలిగి వుండుటకు కారణమేమంటే గంధములోఅగ్నిత్వరగా ఉత్పత్తి కావడము సహజము గనుక ఆ చోట్లు గంధక మయమైనందున జలము ఉష్ణముగా వుంచున్నదని చెప్పబడియున్నది. 235-236
     209 యిందులో జగదీశ్వర కటాక్షముగలవారికే ఆణిమాద్యష్ట సిద్దులు కలగడానికు హేతువులయిన మూలికలు సిద్ధించుగాని ఇతరులకు సిద్ధించనేరవని చెప్పబడియున్నది.237-238
     214యీ గొప్ప ప్రసంగములో మధ్యమతము గయలో వ్యాపించినదుకు కారణమున్ను గయావళీలనువిమంత్రణ చెప్పుటకు హేతువున్ను చప్పన్న దేశస్థిన్ని భూగోళ స్థితిన్ని చతుదన్ శ భువనస్థిన్ని ధ్రువద్యయ స్థితిన్నిదేవరాక్షస స్థితిశ్రమమున్ను వైకుంఠాది లోకస్థితిన్ని సముద్రముల                                                                                           పుటలు

స్థితిన్ని ద్వీపముల స్థితిన్ని పంచభూత సృష్టిక్రమమున్ను చరాచర స్థితిగరులున్ను జాగ్రత్సస్నసుషుప్త్యవస్థా స్వరూపమున్ను స్థూలదేహ సృష్టిక్రమమున్ను పంచభూతాల వ్యాప్తిక్రమమున్ను బాల్యాద్యవస్థాహేతువులున్ను సత్వరౌజస్తమోగుణకార్యములున్ను స్త్రీలింగ పుల్లింగ నపుసకలింగ శబ్ధముల విభజనమున్ను శాక్తాదిమత సంకేతస్వరూపమున్ను దేవరక్షసాదిసృష్టిభేధ హేదువున్ను భగోళస్థితిక్రమమున్ను ప్రతి దేశానకున్ను అహ:ప్రమాణ భేదములున్ను భూమికి చలనము కలదనేటందుకు హేతువులున్ను చెప్పబడియున్నవి.

      యిందులో నాస్తికులు ఈశ్వరుడులేడు స్వభావముచేతనే ప్రపంచము జరుగుచున్నదని చ్దెప్పినా వారు జ్ఞానులకు దూష్యులు కారనిన్ని జ్ఞానులున్ను పరతత్వమనే వస్తువు ఈశ్వరుడనిగాని ఈశ్వరి అనిగాని స్త్రీలింగ పుల్లింగ ధర్మములు కలదికాదని చెప్పుచున్నారు గనుక యీ వుభయులకున్ను పరతత్వమనిన్ని స్వభావమనిన్ని శబ్ధభేదమేగాని అధన్ భేదము లేదని చెప్పబడియున్నది.
     ఇందులో యీశ్వరుడు పరులకు యీహిందూ దేశమును స్వాధీనపరచినందుకు కారణ మేమంటే అందరున్ను అహింస సత్యము మొదలైన సద్గుణములతోనే నటిస్తే తన చిద్విలాసానకు వ్యతిరిక్తమని యెంచి యిచ్చటివారికి కామ క్రోధాదులను వృద్ధిబొందించి తద్వారా బ్ర్రాహ్మణలగుండా యిచ్చటి క్షత్రజాతిని బొత్తిగా నశింపచేసి వెనక బ్రాహ్మణుల ల్గర్వభంగముకొరకు తురకలను కొన్నాళ్ళు వృద్ధిపరచి మళ్ళీ కరుణతో సాత్వికులయిన యింగిలీషువారికి యీ దేశాధికారముని యిచ్చనాడని చెప్పియున్నది.
  ఇందులో మహమ్మదు మతస్థులు బలాత్కారముగా యితరులను తమ శాస్త్ర ప్రకారము తమ మరములో కలుపుకొనుచు క్రీస్తువులనున్ను హిందువులనున్ను నపుంసకులనుచున్నారు.  మరిన్ని క్రీస్తువులు తురకలను క్రూరులనిన్ని హిం 3

30-306 పుటలు దువులను స్థావరములనీన్ని చెప్పి తాము సాత్వికముగా తమ మత బోధన చేయుచున్నారు. హిందువులు తమ మతము శ్రేష్ఠ మయినందున పెరులకు బోధించి తే నాగు గ్రహించచాలరు గనుక వారికి చెప్పమనిన్ని నిజమునుకొనని వారు పరులకు బోధింతురనిన్ని అనుచున్నారనే కథనున్ను ఫుల్లమామిడి పండుకున్ను తీయమా మిడిపండుకున్ను భేదమున్నట్టు 7హ్మణునికిన్ని యితర వణా? లకున్ను 'భేదము యీశ్వర కల్పిత మునిన్ని వ్రాసియున్నది. 3FZ- 9FF 3. యిందులో పాత్మ ఆత్మ అంతరాత్మ పర మాత్మల యొక్క స్వరూపములను బలభద్రుడు సుభద్ర జగన్నాధ స్వామి సుదళ న మూతి" అనే నాలుగు బింబాలుగా ఏర్పరచి యున్నదనిన్ని అన్నము బ్రహ్మస్వలాపమయినదని లోకులకు తేలి సేకొరకు యిచ్చట జాతి నియమాలు లేకుంజ ప్రసాద స్వీకారము విధింపబడియున్న దనిన్ని చెప్పియున్న ది. 3. యిందులో అధర్వణ వేదము తక్కిన మూడు "వేదములనల్ల పుట్టిన జీ గాని స్వతం ఈము కాదని చెప్పియున్న ది. -F యిందులో మనసుకు దుఃఖములు నిష్పత్తించి సుఖము కలగవలెనని చేయ సొరంభింపబడిన సురాపానము హెచ్చివున్న . బుద్ధిన్ని సళించేటందుకు 'హేతువై నదనిన్ని స్త్రీలకు పురుషులపై మోహము జనించుటకు సరిచయ మీ కారణమునిన్ని యిందుకు దృష్టాంతముగా అన్ని నస్తువులతోనున్ను సంబంధింప చేయుచున్నదని యింగ్లీషు గారు చెప్పిన నీతి వాక్యమున్ను నాయబడియున్నది. Sor యిందులో పొంతి భేది మొదలయిన రోగములు అనేకులకు సంభవించుటకు కారణమేమం ఓ నొకనికి ఆ వుపదవము ప్రాప్తించగానే సన్నిహితులు దిగులు పచుటవల్ల పోరికన్ని ఆ వుపదవము సంభ వించుచున్నదని చెప్పి యున్నది. 333 యిందులో ఈశ్వరుడు తల్లిదండులవలె ప్రత్య శముగా రక్షింపుచునున్నా ప్రత్యక్షము = కావలె నని తపస్సులు చేయడము వెలి తన మని చెప్పియున్నది. ది. 30 930 వొ యింట 370 143 Bes 3 E0 -10 గంజూం U 2 100 యీ దీగువ నాయకుడిన షహరుల సంగతులు వివరముగా పోయబడి యున్నవి. పోతముద్రణం ఈ ముద్రణం పౌతముదణం ఈ ముద్రణం పుట సంఖ్య గొప్పషహరులు పుట పుట సంఖ్య గొప్పషహరులు - దిగుష తిరుపతి' - కటకం 7-8 అ హయిదరాబాదు 309 GEN జగన్నాధము 300 1. నాగపూరు 30 ar జబ్బల్ పూరు -F0 విజయనగరము 3_95 ఆ మైహారు FF పీఠాపురం 335 non మిరిజాపూరు 30 రాజానగరం 980 73 ప్రయాగ BOJ 300 రాజమహేంద్రవరం30 - 32 కాని 307 మచిలిబందరు 985 . mr? పట్నా -30 30 బొపట్ల SA nE 8 మూంగేరి -38 303 వేటపాలెము 39M 02F X065 393 చినగంజాం 3%E -37 కలకతా EF 30.. నెల్లూరు (320 చెన్న పట్టణము 320) Specimen page of Mss in Govt. Oriental Manuscripts Library No. 1407 యిది ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్ర చరిత్ర 18 May 1830 ప్రతి నెంబరు , యూకేం సంవ్వత్సరం మే నెల గా ది కుజ వారం రాత్రి I' మంట లకు చంన్న పట్నం వదిలి ప్రయాణమయి మాధవరం అనే గ్రామములో రాతి నిలిచినాను. మాధవరం తండయారు వేడులో వుండే నా తోటకు మూడు ఘడియల దూరం కీనీరు భూమి. మాధుర్యమయిన వుదక సమృద్ధి కలదు. దావిడ వైష్ణవులు కాపురం. క్రిషిమీద • లత్యుం లేదు. నమి ధలు వగయిరా పట్నంలో అమ్ముకుని జీవనం చేసేవారు. ' దోవలో పుప్పుకయ్య వుంన్నది. ఆ వ్రుష్పకాలువకు వారధి కట్టివుంన్నది. వాటి రావలశ్నిది.

908

ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవిత చరిత్ర*

రచయిత
శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారు

ఈ చెన్నపట్టణపు కాపురస్థుడయిన శ్రీవత్స గోత్రోద్భ వుడైన యేనుగుల సామయమంత్రి మాధన్యునకు పుత్రుండగు యేనుగుల వీరాస్వామయ్యవారితోను బహుదినములు సహవాసము చేసి స్నేహితుడనై యుండిన నేను, ఆయన చేసిన కాశీయాత్ర చరిత్రలోని సంగతులను వ్రాసేటందుకు ముందుగా ఆ పురుషుని చర్యలను తెలిసిన మట్టుకు చెప్పక పోదునేని ఆయన విషయమై న్యాయము సడిపించిన వాడను కాకపోదు నన్న భయముచేత వాటిని పూర్తిగా వర్ణింపను శక్తి యోగ్యతలు లేని వాడనైనా పూనుకోవలిసి వచ్చినందున వాటిలో కొన్నింటిని సంగ్రహముగా వర్ణించిన వాడ నౌచున్నాను.

యేనుగుల వీరాస్వామయ్యగారికి తొమ్మిదవ యేట పితృని యోగము సంభవించెను. అప్పుడు ఆయన తల్లివినాగా వేరే పోషకులు లేక యుండిరి. తండ్రి వుంచిన ఆస్తిని మితముగానే యుండెను. పండ్రెండవ యేట యింగిలీషు బహు వేగముగా చదవ శక్తిగలిగి యుండినందున అప్పుడు ఆయన ఆపఫీసులో నుండే యగ్జామినరులు యిద్దరున్ను ఆయనను రీడరుగా వుంచుకోవలెనని వివాదపడుచు వచ్చిరి. దానివల్ల ఆ వయస్సులో ఆయనకు కలిగియుండిన సామర్థ్యము తెలియవచ్చుచున్నది. పదమూడవ యేట తిర్నవల్లి కలక్టరు కచ్చేరీలో యింటేరు ప్రిటరుగా నన్ను ట్రాన్సులేటరుగానున్న రెండు సంవత్సరములు వుండి పదియేవనయేట పట్టణమునకు వచ్చిచేరెను. అటుతర్వాతను కొన్ని సంవత్సరములవరకున్ను యింగ్లీషు హవు


  • ఈజీవిత చరిత్రను శ్రీ కోమరేశ్వరపురం శ్రీనివాస పిళ్ళెగారు రచియించి కాశీయాత్ర చరిత్రతో చేర్చి 1838 లోఅచ్చువేయించారు. ఇంకా ఇతర వివరాలకు పీఠిక చూడండి. (సులు) *యేజన్సీలు గొప్ప జమీందారులు వీరితోవర్తకసరళిగా వ్యా(సంగము)*చేయిచువచ్చి !వొయర్ హవుసులొ బొక్కీపకీరుగావుండి హేడు కౌంటాంటు అయి తర్వాత సుప్రీంకోర్టు

$యింటేరు ప్రీటరు, పనిలో ప్రవేశించినారు. అప్పుడు బోర్డు ఆవుత్రేడు ఆఫీసువారు ఆయన యెడల తమకు కలిగియుండే విశ్వాసమునకు గురుతుగా ముక్కుపొడి వేశే బంగారుడబ్బి యొకటి బోర్డు శక్రిటేరి మూలముగా సుప్రీంకోర్టు జడ్జీగారి శలవుమీద ఆయనకు యిప్పించినారు.

ఆయన తనకు పరులు స్వల్పోపకారము చేసినా వారియెడల జరిగించిన మేలు చెప్ప నలవిగాదనుటకు ఆయన తిరుణామలకు వెళ్ళినప్పుడు ఆ గుడిలో తనవలెనే స్వామి దర్శనమునకు వచ్చిన ప్రజలకు సహాయముగా నుండే యొక బంట్రౌతు తనకు జాగ్రత్తగా స్వామి దర్శనము చేయించినందుకు వాని మంచి నడతలను


  • నాకు దొరికిన ప్రతిలో బ్రాకెట్లలోని అక్షరాలు చిరిగివున్నాయి.

! మనదేశములో వర్తకం చేయడానికి వచ్చి ప్రభువులైన ఇంగ్లీషు వర్తక సంఘంవారు చాలా కాలం వరకూ దేశపరిపాలనతో పాటు తమ వ్యాపారం కూడా జరుపుతూనే వుండేవారు. అందువల్ల ప్రభుత్వం కచ్చేరీలతోపాటు వ్యాపార కార్యాలయాలుకూడా వుండేవి. బోర్డుఆఫ్ త్రేడు కుంఫినీవారి వర్తక శాఖకు సంబందించిన కార్యాలయము. వొయర్ హవుసు అనగా సరకులకొట్టు.

$ ప్రస్తుతం చెన్నపట్నంలో వున్న హైకోర్టు 1862 లో స్థాపింపబడినది. అంతకుపూర్వం దీని స్థానే రెండు ఉన్నతకోర్టు లుండేవి. ఒకటి ఇంగ్లీషురాజు అధికారంక్రింద స్థాపింపబడి ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారం కేవలం విచారించే పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. రెండవది ఇంగ్లీషుకంపెనీవారి అధికారంక్రింద స్థాపింపబడి మనదేశంలొ హిందూ మహమ్మదీయుల ధర్మశాస్త్రాల ప్రకారం కేసులు పరిష్కరించే జిల్లాకోర్టులపైన అధికారం గలిగిన సదరు అదాలతు కోర్టు. ఈ రెండు కోర్టులలోను ఒక్కొక్క ప్రధాన న్యాయమూర్తి ఇద్దరేసి సాధారణ న్యాయమూర్తులు వుండేవారు. రెండుకోర్టులలోను ఇంగ్లీషు అరవము తెనుగు మొదలైన భాషలలో తర్జుమా చేసే ఉద్యోగులుండేవారు. వారినే 'ఇంటర్ ప్రిటర్ ' అనేవారు. వీరాస్వామయ్యగారీ పనిలో 1819 లో ప్రవేశించారు. యిచ్చటా రివిన్యూబోర్డువారికి శ్రుతపరచి వానికి వెండిబిళ్ళయున్ను ఒక వరహాయెక్కువ జీతమున్ను కలిగేలాగు చెసినది సాక్షిభూతముగా నున్నది. ఆస్థలమునకు అష్టబంధనము చేయించి గజదానము చేసినారు. యిది వారి శక్తికి యెచ్చయిన కార్యముగా అందరికిన్ని తెలియవలశినది. అక్కడి కలకటరు ఆయననున్ను ఆయనతో కూడా వచ్చిన మరికొందరు ప్రభువులనున్ను చూచి మీరందరున్ను కూడి యిక్కడి దేవుల్నికి రధముకట్టిస్తే బాగా వుండునని చెప్పగా అప్పట్లో ఆ ప్రభువులందరుకున్ను అలాగే చేయచున్నామని ఆయనగుండా అనిపించి అక్కడినుంచి పట్టణమునకు వచ్చిన తర్వాత ఆ ప్రభువులు ఆ కార్యమును గూర్చి సదరహి అయ్యవారితో యెచ్చరించడమే కానుకొనిరి. అయ్యవారు తాను మంచిదని చెప్పినందున ఆకర్యము తన శక్తికి మించినదైనా అపరిమతమైన ధనవ్రయము చేసి రధము కట్టించి తన మాటను కాపాడు కొన్నారు. యిందువల్ల ఆడినమాట కాపాడుటకై శక్తికి మించిన కార్యములను సాధింపుచు వచ్చినారని స్పష్టముగా తెలియు చున్నది. వారి కాశీయాత్ర వెళ్ళినప్పుడు నేను ఆ రధానకు యినప గొలుసులు జాగ్రత్త పెట్టి గవర్నమెంటువారిగుండా వాటికి రంగుపూయించిన సంగతి స్వల్ప సహాయమైనా దాన్ని అనేక ప్రకరణములలో నుదాహరించి గొప్పగా కొనియాడిరి. యీలాగు స్వల్పోపకారములను గొప్పగా కొనియాడుతూ వచ్చినందున యితరులకు విశేష కార్యముల యెడల ప్రవృత్తికలుగుచూవచ్చెను.

ఒక్క సంవత్సరమునకు అధికముగానే వారు ప్రతి ద్వాదశిన్ని భక్ష్య భోజ్య ఫలాజ్య దధి ప్రాజ్యములయిన బ్రాంహ్మణారాధనలు చేసి తర్వాత తాను ద్వాదశి పారణ చేయుచు వచ్చినారు. ఆ సంతర్పణలు యీ పురమందు మహోత్సవములుగా నుండినవి. అన్న ప్రధానమందు వారి చాతుర్యమున్ను జాగ్రత్తయున్ను వర్ణింప శక్యము గావు. వొక్క స్థలమందు ఏకపాకములో ఏకాపోశనముగా వొక్క లోపమున్ను లేకుండా మూడు నాలుగు వేల బ్రాహ్మణుల భుజించునప్పుడు తా నొక పరిచారకుని కంటే సులభుడుగా నటించెను. అందరికిన్ని అనేక విషయములలో కాలయాపన మౌచున్నది. ఆ పురుషుడు ఇట్టి సద్విషయమందు, శ్రమను యెంచక స్వల్పకాలమును వ్రయపరచినది పరలోకగతుడైనా వున్నట్టే కొనియాడబడేలాగు చేయుచున్నది. ఇట్టి సత్కార్యము చేసినవారికి అది కీర్తి హేతువు కావడము మత్రమేగాక యితరులకున్ను అలాటి కీర్తి యెడల సుబుద్ధి కలగుటకు కారణ మవుచున్నది.

యీ పురమందు క్షయమాస *విషయ మయి మహాసభ కూడినప్పుడు అయ్యవారు తన పక్షమును శ్రుతి స్మృతి ప్రమాణములతో స్థాపన చేయగా ఆ సభవారు మిక్కిలీ సంతోషపడి అందుకు చిహ్నముగా అయ్యవారికి రత్నహారమును బహుమతిచేసి వారి సద్గుణములను వొక పత్రికలో వ్రాసి ఆయనకు పంపిరి.


  • దక్షిణదేసములో చాంద్రమానము సౌరమానము కూడా వ్యవహారంలో వున్నాయి. ఉత్తరదేశంలో బార్హ స్పర్యేమానముమాత్రం వ్యవహారంలో వుంది. సౌరమాన సంవత్సరానికి 365 దినములు 15 గడియల 31 విగడియలు ఉంటాయి. చాంద్రమాన సంవత్సరములో 360 దినములున్ను, బార్హస్పత్యమాన సంవత్సరానికి 361 దినముల 11 గడియలున్నూ వుంటాయి. అందువల్ల ఈమూడు మానముల ప్రకారం గుణింపబడే పంచాంగాలకు తేడా ఉండితీరాలి. అయితే దక్షిణదేశంలోని దైవజ్ఞులు చాంద్రమానాన్ని సౌరమానంతో సరిపుచ్చడానికి మనపంచాంగాలలోని అధిక క్షయ తిధులలాగనే అధిక క్షయ మాసాలు కల్పించారు. ఒక్కొక్క సంవత్సరంలో అధికమాసం అని పేరుపెట్టి ఒకమాసాన్ని చేర్చి సంవత్సరానికి 13 నెలలు చేస్తారు. ఇలాగ సరిపుచ్చుకుంటూ వస్తూంటే కొన్ని సంవత్సరా లయ్యేటప్పటికి చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల తగ్గిస్తేగాని సౌరమాన సంవత్సరానికి సరిపోవని పరిస్థితి తటస్థింది. అంతట మన దైవజ్ఞులు, పండితులు, సభచేసి ఏ నెలను లెక్కలోనుంచి తీసివేయవలెనో నిర్ణయిస్తారు. అట్టిమాసానికే అనహస్పతి క్షయమాస మంటారు. అంతట ఆ క్షయమాసం లెక్కలోకిరాక తరువార వచ్చేమాసంలో కలసి పోగా ఆ సంవత్సరంలో 11 నెలలే వుంటాయి. శాలివాహనశక 1744 చిత్రభాను సం||లో పుష్యమాసము క్షయ మాసముగా నిర్ణయించబడింది. అది క్రీస్తు శకము 14-12-1822 కును

11-1-1823 కును మధ్య కాలమున వచ్చిన మార్గశీర్ష మాసమునకు సరిపోతున్నది. (స్వామి కణ్ను పిళ్ళగారి ఎపిమిరిస్ చూడండి.) ఆయన వుద్యోగములో నుండిన కాలము వరకు ఆ కోర్టు జడ్జీలకు తృప్తిగా నడుచుకొన్నారనేటందుకు దృష్టాంతముగా పెద్ద జడ్జీ యయిన సర్ రాల్ఫు ఫాల్మరు దొరగారు *ఆయనకు వ్రాసి యిచ్చిన టెస్ఠిమోనియాల్ అనే యోగ్యతాపత్రికలో విశేషముగా ఆయన కోర్టులోనున్ను, చేంబరులోనున్ను అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చె ననిన్ని, ఆయన తనగొప్ప వుద్యోగపు పనులను మిక్కిలీ నమ్మకముగా జరిపింఛె ననిన్ని మరిన్ని ప్రజల మేలుకోరి స్మృతిచంద్రిక మొదలైన కొన్ని పుస్తకములకు ట్రాన్సులేషన్ చేసెననిన్ని నే నెరిగినంతలో గవర్నమెంటువారి విశేషకృపకు యీ పురుషుడు పాత్రు డయి నట్టు హిందు పెద్ద మనుష్యులలో మరి ఎవరున్ను యెక్కువైన వారి లేరని దృఢముగా నాకు తోచి యున్నదనిన్ని వ్రాయబడి యున్నది.

లోకములో గంగాస్నానమునకు వెళ్ళిన పురుషుడు తన తల్లి దండ్రులకు గంగ తెచ్చి యివ్వడము వాడికె బడియున్నది. యీ మహాపురుషుడు గంగను పడవలు బండ్లు కావళ్ళు వగయిరాల మీద తెచ్చి యీ దేశములో నుండే నాలుగు వర్ణాల వారిలో నున్నుండే గొప్పమనుష్యులగుండా ఆ యా వర్ణములలోని ముఖ్యుల పేళ్ళు తెలుసుకొని వారి కందరికి గంగనున్ను జగన్నాధ పట ప్రసాదములనున్ను యిప్పించెను. అందువల్ల అందరినిన్ని తన బంధుసమానులుగా చూచే వారని స్ఫుటముగా తెలియుచున్నది. ఆయన యాత్ర బోవునప్పుడు #నేను సకృదావృత్తి అక్కడి వినోదములను వ్రాయించి పంపించవలె నని అడుగు కొన్నందుకు


  • సర్ రాల్ పాల్మర్ గారు మద్రాసుసుప్రీము కోర్టులో 18-7-1824 తేదీన న్యాయమూర్తులలో నొకడుగ నియమింపబడినారు. 28-1-1825 వ తేదీన ప్రధాన న్యాయమూర్తి యైనారు. ఈయన 25-10-1835 వ తేదీన పని చాలించుకొన్నారు.
  1. వీరాస్వామయ్యగారు మద్రాసునుండి 18-5-1880 వ తేదీన యాత్రకు బయలుదేరి 3-9-1881 వ తేదీన తిరిగి వచ్చినారు. యాత్రలో ప్రతిదినచర్యలనున్ను ఆయా ప్రస్తావనములలో జగదీశ్వరుడు తనకు తోపచేసిన తాత్పర్యములనున్ను మార్గమందు పరులవల్ల తాను చెందిన సహాయములనున్ను, తనవలె యాత్ర పోవువారు మార్గములో పూర్వముగానే జాగ్రత్త పెట్టుకొనవలసిన విషయములనున్ను క్రమముగా అప్పుడప్పుడు వ్రాసి పంపుచు వచ్చిరి. ఆ పుస్తకమును చూచుటవల్ల యాత్రబోయి చూచి తెలియవలసిన సంగతులన్నీ తెలియుచున్నవి. ఆ పుస్తకము పనయూరి వెంకుమొదలారిగుండా అరవముతొ తర్జుమా చేయించబడి అచ్చు వేయించబడి యున్నది. నాగపూరి వీరాస్వామి మొదలారి మహారాష్ట్రముతో భాషాంతరము చేయించినాడు. ఆ మహారాష్ట్ర పుల్స్తకమును నాగపూరి రెసైడెంటుగారు తాను యింగ్లీషుతో త్రాన్సులేషన్ చేసి ప్రసిద్ధి పరచ తలచి అయ్యవారిని సెలవు అడిగినందుకు వీరు నేనే భాషాంతరము చేయించి పంపుచున్నానని తెలియజేసి కొంత భాషాంతరము చేయించినారు. భగవంతుని కృపవల్ల కొదవయున్ను యే పుణ్యాత్ముల గుండానయినా పూర్తి కావచ్చును.

వందసంఫత్సరపు క్షామము * లో నేను కొంత ధాన్యసంగ్రహము చేసి వుంచడము మేలని చెప్పినందుకు అయ్యవారు మనము ధ్యానము సంగ్రహించి మనము మట్టుకు భుజించి అన్నాతురులై దు:ఖపడే పేదలను చూచుచు జీవించుట అప్రయోకము గనుక తన ప్రయోజనమునకు గాను విస్తరించి జాగ్రత పెట్టుకొన రాదని చెప్పి ఆ దుర్భిక్షములో శక్తి వంచనలేకుండా తాను అన్నప్రదానము చేయుచు యితరులను స్వప్రయోజనమునకు అనురింఛేలాగు అనుసరించి వారినిన్ని పేదల పోషణ విషయమై ప్రవర్తింపజేయుచు ఆ లాగు ప్రవర్తించిన వారిని తాను మిక్కిలీ కొనియాడి సంతోషపెట్టుచు వచ్చిరి.


-

  • నందననామ సంవత్సరపు కరవు 1892-3 మధ్య వచ్చింది. దీనికి గుంటూరు కరవు అనికూడా పేరు. అందువల్ల మరికొందరున్ను అన్నదానమందు ప్రవర్తింపుచు వచ్చిరి. మరిన్ని గంజిదొడ్డి యనే అన్నసత్రములో గవర్నమెంటు వారు అపార ద్రవ్యమును బదల అన్నదాంవిషయమై ఖర్చుచేసినప్పుడు అయ్యగారు ఆ ధర్మవిచారణ ప్రభువులలో తాను వొక్కడుగనుండి పేదలకు కాలములొ విమర్శగా అన్నమును అందచేసేకొరకై పడిన శ్రమ చెప్ప శక్యముకాదు. అది యేలాగంటే 1000 2000 తూముల బియ్యమును ప్రతిదినమున్ను పాకముచేయించి తన దృష్టిపధములో పేదలను శ్రమపడనీయకుండా రెండుజాములకు లోగానే అన్న మంతయు వినియోగపరచుచు వచ్చిరి. మరిన్ని తన బుద్ధి శక్తిని యావత్తున్ను రాత్రిన్ని పగలున్ను ఆ కార్య విషయమై వాడుచు వచ్చిరి.

ఇదిగాక అయ్యవారి నాతో ఒక ప్రస్తానములో చెప్పియుండే యొక సంగతి మిక్కిలి ప్రయోజనకారిగా తొచినందున యీ అడుగున వ్రాయుచున్నారు. వొక పురుషుడు విస్తరించి ద్రవ్యము నార్జించిపెట్టి తాను సద్వ్రయము చేయకుండా చనిపొవుట నిష్ఫలమని యున్ను చనిపోవువారు తమకు పిమ్మట జరగవలసిన కార్యములను వ్రాసే మరణశాసనములు అనేకముగా తన వుద్యోగమును పట్టి ట్రాం సు లేషన్ చేయవలసి వచ్చి నందున ఆ వ్రాసినవారి తాత్పర్యములనున్ను వారి జీవించి యుండగా చేయుచు వచ్చిన కృత్యములనున్ను వారికి యీలోకవిషయమై యుండిన తాత్పర్యములనున్ను వారు వ్రాసిన మరణశాసనములు వారి మరణానంతరము ఆ తాత్పర్యానకు సంబంధించకపొవుటనున్ను వారు స్వఫ్నావస్థలో గూడా చూడనివిగానున్ను యెట్టి బుద్ధిమంతులకున్ను యీలాగు సంభవించు నని ఊ హించ కూడనివిగానున్ను వుండే అనేక విషయములు సంభవించడమునున్ను తాను తెలుసుకొన్నందున తన మనసుకు లోకరీతి బాగా తెలిసి పరలోకదృష్టి ప్రబల మవుచు వచ్చినదని చెప్పినారు. మరిన్ని తన కూతురి వివాహమందు "అన్నన్య క్షుధిత: పాత్రమనే వచనప్రకారము అన్నానకు ఆకలిగొన్నవారందరున్ను పాత్రులని యోచించి అందుకు ఆక్షేపైంచిన వారినిన్ని సమ్మతిపెట్టి సమస్త జాతులకున్ను అన్నప్రదానము చేసినారు". దీనివల్ల ఆయన సర్వ సమదృష్టి గల పురుషుడని స్పష్టముగా తెలియువచ్చు చున్నది. కొందరు యీవివాహ విషయమై ద్రవ్యమును వ్యయపరచుట కంటె చిన్నదానిపోషణకొరకు ద్రవ్యమును మదుష్యాధీనముగా నుంచుటకు ప్రతిగా యీశ్వరునిచేత నేను వుంచుచున్నానని చెప్పి అపారముగా అన్నదానము చేసినారు.

ఈచెన్నపట్టణమందు హిందు లిటరైరి సొసయిటి యనే విద్వత్సభను తాను కల్పనెచేసి దాన్ని వృద్ధిపొందించను యిచ్చటి గొప్ప మనుష్యులను స్వంతపనికి అనుసరించేలాగు అనుసరించి వారి వారికి ఇష్టములయిన విద్యావిషయము లన్నీ యీ సభవల్ల సిద్ధించునని అనేక మార్గములను కనుపరచుచు వారి కందరికిన్ని యీ సఃభమీద శ్రద్ధ వృద్ధిబోందేలాగు చేయుచు వచ్చిరి.*

అయ్యవారు తన వుద్యోగమును వదలుకొని విరామదశను బొందవలెనని తన్ను యేలుచునుండిన సుప్రీం కోరటు పెద్ద జడ్జీ యైన సర్ రాబర్టు కమిన్ దొరగారికి వ్రాసుకొన్నప్పుడు ఆ కోరటు అడ్వకేట్ జనరల్ జార్జి నార్టను దొరగారు అయ్యవారియొక్క అతి చాతుర్య విశిష్టమయిన ద్విభాషిత్వ క్రమములను విస్తరించి చెప్పినంతలో జడ్జిగారు తానున్ను అయ్యవారి సుగుణములను బహు తరముగ తెలియపరచునప్పుడు యీ వుద్యోగమును యీ పురుషుడు గడిపినట్టు గడిపే శక్తిమంతులను నేను యిదివరలో చూడ


  • దీనిని గూర్చిన తప్సీలుకు పీఠిక చూడండి.

సర్ రాబర్టు బక్లే కమిషన్ గారు మద్రాసు సుప్రీముకోర్టులో 31-12-1835 వ తేదీనుండి 17-1-1842 వ తేదీవరకు ప్రధాన న్యాయమూర్తిగా నుండేవారు. కాశీయాత్ర చరిత్ర

లెదనియున్ను యీ పురుషుడు యీ వుద్యోగమును వదలుట యీ కోరుటుకు బహు నష్ట మనిన్ని వ్యసనపూర్వకముగ సెలవిచ్చినారు. జడ్జీగారు యీలాగు చెప్పే పాటియోగ్యతతో అయ్యవారు తన వుద్యోగమును జరుపుకొన్నారు.

అయ్యవారు తాను జీవించియుండిన కాలమునకున్ను కీర్తి ప్రతిష్టా హేతువులయిన సత్కార్యములను అనేకముగా జరిగించి తుదను నిర్యాణకాలము సంభవించినపుడు తీర్దయాత్రా ఋగ్యజుస్సామ వేదత్రయ పారాయణాది సత్కర్మ ప్రభావ పరిశుద్దాంత: సరణలై పరమేశ్వర కరుణాకటాక్ష లబ్ధతత్వావబోధచేత మాతృ భ్రాతృ పుత్రికా భార్యానుహృన్మిత్ర బంధువులయెడల నుండిన స్నేహపాశములను మూషికా జాలచ్చేదన న్యాయముగా చేదించి యీషణత్రయ రహితులై దేహ లోక శాస్త్రవాసన లనే వాసనాత్రయమునున్ను అగిద్యాస్మితా రాగ ద్వేషాభినివేశంబు లనియెడు పంచ క్లేశములనున్ను జయించి నిస్స్ంగులై వానప్రస్తాశ్రమ ప్రతినిధిగా కొన్ని దినములు ఆరామవాసము చేసి మహావాక్యార్ధ విచారణవల్ల సచ్చిదానందఘన మయిన బ్రహ్మకున్ను తనకున్ను బేదము లేదని తెలిసి సోహంభావన జేయుచు నుండి యిష్టులుగా నుండిన వారిని తనకు ఆపత్సన్యాసము సిద్దింప చేయవలె నని బహుతరముగా ప్రాధించి తన స్నేహ సంహందెకులయిన వారికి అనేక విధవివేక హేతువులగు వాక్యములను బోధచేసి సమ్మతి పరచి నిర్యాణదినమందు బహిరంగమయిన ఆపత్సన్యాసమును స్వీకరించిన ముహూర్తములోనే యోగాసనాసీనులయి ప్రణవాను నంధానము చేయుచు ప్రాణోత్క్రమణ క్షణ పర్యంతమున్ను పూర్ణమయిన తెలివి కలిగియుండి, ఆత్మ నిత్యుడు దేహము అస్థిర మనియున్ను తెలిసిన వారు గనుక, దేహము వదలుటవల్ల వ్యసనమును చెందక సంతోషముతో అనాయసంగా శాలివాహన శకంబు 1760 అగు దుర్ముఖ భాద్రపద బహుళ పక్షాష్టమీ సోమ ఏనుగుల వీరాస్వామయ్యగారి జీవితము

వారమునాడు* ఉదయాన స్థూలదేహము వదిలి లింగ దేహముతో పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నివాసమును పొందినారు.

కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె --



  • దుర్ముఖ సంవత్సరము శాలివాహన శకమున 1360 లో రావడం లేదు. అది 1758 లోవచ్చుచున్నది. 1760 అనునది పొరబాటు అని తోస్తూవున్నది. శాలివాహనశక 1768 దుర్మిఖిసంవత్సర భాద్రపద బహుళ 2 సోమవారము నకు సరియైన ఇంగ్లీషు తేదీ 1836 వ సంవత్సరము అక్టోబరు 3 వచ్చిన తేది అవుతున్నది.

స్వామి కణ్ణుపిళ్ళెగారి ఇండియన్ ఎపిమిరిన్ చూడండి

ఇతర మూల ప్రతులు మార్చు

 

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.