ఈ పుట ఆమోదించబడ్డది
గాంధీమహాత్ములతో వార్ధాలో
777
గాంధీమహాత్ముల దస్తూరీ,
హిందీలో
గాంధీమహాత్ములు యోగదా సత్సంగ విద్యాలయాన్ని సందర్శించారు. వారు దయతో, అతిథుల అభిప్రాయాల పుస్తకంలో ఈ కింది పంక్తులు రాశారు:
“ఈ సంస్థ నాకు ఎంతో నచ్చింది. ఈ విద్యాలయం రాట్నంవాడకాన్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తుందని ఎంతో ఆశిస్తున్నాను.”
సెప్టెంబరు 17, 1925
(సంతకం) మోహన్ దాస్ గాంధీ