పంచమాశ్వాసము
251
| నస్థిర మైనప్రాణమున నగ్గువ[1] మిక్కిలిగా జగంబునన్ | 241 |
వ. | కావున వగ పుడిగి నాగకుమారు నాకుమాఱుగాఁ దలంచుకొనుం డని సాయాసకృతాంజలియై యంత్యప్రణామం బొనరించిన సవినయానతుండై వినతాసుతుం డోకుమారచంద్రా నాయజ్ఞాననిద్ర దొలంగె నీధైర్యసాహసపరోపకారగుణంబులం బరిణమించితి నా కేమిహితం బానతిమ్మనిన. | 242 |
క. | దయ సేయుము పాములపై | 243 |
క. | అని చెప్పి శంఖచూడా | 244 |
క. | రుద్రునిఁ దలఁచుచుఁ గీర్తిస | 245 |
వ. | అంతం దత్సహచరీసహితు లయిన జననీజనకులు తమ యురోముఖశిరోఘాతహాహాకారమహారావంబులు మలయగహ్వరంబున నుపబృంహితంబులై దిక్కులు పిక్కటిల్ల బిట్టేడ్చుచు మూర్ఛిల్లుచు నుభయకృతోపచారంబులఁ దెలియుచు నలయుచుఁ బలవరించుచు. | 246 |
- ↑ అన్నువ, అధ్యత