ఈ పుట ఆమోదించబడ్డది
ఉ. | శ్రీభసితత్రిపుండ్రకపరీతవిశంకటపాలు జాటజూ | |
పండితారాధ్యచరిత్ర దీక్షాప్రకరణము
శ్రీ రుద్రోపనిషత్తున్నూ రుద్రసూక్తములున్నూ వేదసూక్తములు న్నూ ఆగమయుక్తములున్నూ పురాణయుక్తములున్నూ బసవపురాణ పీఠికయున్నూ గణాడంబరమున్ను దృక్పటిత్వదృగంతములున్నూ, వ్యా సాష్టకమున్నూ చేరియున్న యవి. శైవులకును జంగములకున్నూ ఆరా ధ్యులకును శివభక్తులకున్నూ ముముక్షాపేక్షులగు భక్తులకున్ను అత్యం తోపయుక్త మయినది.
ఈగ్రంథములు కావలసినవారలు చింతకుంట పసవుల నాగయ్యగా రిపేరనుగాని కర్నూలుజిల్లా కోవెలకుంట్లతాలుకా యింజేడుగ్రామ నివాసులగు బచ్చు చెంచెయ్య శ్రేష్ఠిగారి కుమారులు సుజనప్రియుఁడగు చిన్న వెంగయ్య శ్రేష్ఠిగారిపేరనుగాని వ్రాసితెప్పించుకోవచ్చును.
దీనివెల వకరూపాయి